కుట్లు లేకుండానే తయారీ సిరిసిల్ల నేతన్న ప్రతిభ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ప్రశంస హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్: సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరో ఘనతను
మన ఐక్యతే విదేశాలకు ఆదర్శం వజ్రోత్సవాల్లో మంత్రి కేటీఆర్ మూడువారాల తర్వాత చేతికర్ర సహాయంతో వేడుకకు హాజరు సికింద్రాబాద్, ఆగస్టు 14: భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతున్నదని �
సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమేనా తమరి విధానం? అంటూ మోదీని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారా? అని ప�
కేసీఆర్, కేటీఆర్ ఆలోచనలు, కార్యదీక్షలతోనే పెట్టుబడులు ప్రపంచంలోనే ఫార్మా రంగంలో అగ్రగామిగా రాష్ట్రం: మంత్రి కొప్పుల ముస్లిం చాంబర్ ఆఫ్ కామర్స్. ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్లో ప్ర�
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ఐపాస్తో 16.4 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. హార్ట్ఫుల్నె�
సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న పెద్దన్న కేసీఆర్పై ఆడబిడ్డలు అభిమానం చాటుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యా�
వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్' అవార్డును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్�
సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తనదైన శైలిలో నేతకళను ప్రదర్శించాడు. తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయను న్న నేతన్న బీమా పథకంప�
దేశంలోని పేదలందరికీ 2022 నాటికి ఇల్లు కట్టిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఆ హామీ ఏమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిలదీశారు
ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకను ప్రకటించింది. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా బీమా పథకాన్ని ఈ నెల 7వ తేదీ(జాతీయ చేనేత దినోత్సవం) నుంచి అమలుచేయను
హైదరాబాద్ : ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నేతన్న భీమా పథకం’ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్య�
బాలీవుడ్ నటుడు సోనూసూద్కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘సోనూసూద్ భాయ్.. మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు మానవత
హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు సోనూసూద్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సోనూసూద్ భాయ్.. మీకు జన్మదిన శుభాకాంక్షలు.. మీరు మానవత్వంతో మీ పనిని కొనసాగించం