ChatGPT | ఇప్పటికే దేశ విదేశాలకు పాకిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఖ్యాతి, పాలనాదక్షతను.. ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేథ - చాట్ జీపీటీ కూడా కొనియాడుతున్నది. తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన అభివృద్
‘రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఇది పేదల ప్రభుత్వం. వారి ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రభుత్వం’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు
దేశ ఆర్థిక శక్తి కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎదుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల్స్ ప్రకటించింది. ఆఫీస్ స్పేస్ కల్పనలో, గృహ విక్రయాల్లోనూ హైదరాబాద్ సత్తా చా
ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. ఉదయం 11 గంటల నుంచి దా�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనల్లో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థ�
Minister KTR | బయో ఏషియా-2023 ( Bio Asia 2023 ) విజయవంతం అయ్యింది. ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల పరిశోధకులు, హెల్త్కేర్, బయోటెక్ సంస్థల అధిపతుల రాకతో హైదరాబాద్ గ్లోబల్ వెలుగులు సంతరించుకున్నది. లైఫ్సైన్సెస్ రాజధానిగా న�
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న జుబిలెంట్ భార్టియా గ్రూప్ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఔషధ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ సనోఫీ తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం 350 మందికి ఉపాధి కల్పించి, భవిష్యత్తులో మరింత వ�
సమీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు సంస్థలకు �
లైఫ్ సైన్సెస్, బయోటెక్, మెడిటెక్ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన పురోగతిని సాధించిందని, అనతి కాలంలోనే ఎన్నో ఆవిష్కరణలతో ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించే స్థాయికి ఎదిగిందని లండన్కు చెందిన ఫార్మా కంపె�
Bio Asia 2023 | సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ పరికరంతో
నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిరిసిల్ల పట్టణం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణం సరికొత్తగా మారింది.