నగరానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్రోడ్డు వెంట తొలిదశలో 23 కి.మీ.మేర సైకిల్ట్రాక్ నిర్మిస్తున్నామని, ఎండాకాలం లోపే దీన్ని అందుబాటులోకి తెస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్
నగరంలో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తుందని, మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంల�
అనంతగిరిలో ఉన్న దాదాపు 275 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి వారాంతపు ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం కోకాపేట ఇంటర్చేంజ్ నుంచి నార్సింగి వెళ్�
నరేంద్ర మోదీ హయాంలోనే 100 లక్షల కోట్లకు దేశ అప్పు డబుల్ ఇంపాక్ట్ పాలన కావాలి పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు బీజేపీ రాష్ర్టాలు బాగా పనిచేస్తే ఇప్పటికే భారత్ 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయ్యేది మం
అర్హతలున్న తెలంగాణకివ్వరా? ఏ వసతుల్లేని రాష్ర్టాలకు కేటాయించడం ఆశ్చర్యకరం కావాలనే హైదరాబాద్ విస్మరణ దేశ ప్రయోజనాలకు మోదీ సర్కార్ పాతర: మంత్రి కేటీఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఘాటు లే
బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కపటంగా వ్యవహరించవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చురకలేశారు. ‘జేపీ నడ్డా.. మీ బీజేపీ పాలిత కర్ణాటకలో అ�
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) అంశాల్లో బాలికలు నైపుణ్యం పెంచుకోవాలని, ఇవే వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్�
వన్టైమ్ బెనిఫిట్ కింద వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వవచ్చు ఐఏఎస్లు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులను ఒకేగాటన కట్టొద్దు చిన్న వేతన జీవులు జర్నలిస్టులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు సీఎం కేసీఆర్ కృషిక�
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మోహన్కు మంత్రి గురువారం అ�
24 నుంచి 26 వరకు హైదరాబాద్లో లోగోను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): జీవశాస్ర్తాలు, ఔషధ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా
బిల్కిస్ కేసు దోషుల విడుదలలో మరో విస్తుగొల్పే అంశం.. కమిటీలోని 10 మందిలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే గోద్రా, ఆగస్టు 19: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై విస్తుగొల్పే క�
మహిళలను గౌరవించాలని ప్రధాని మోదీ ఎర్రకోట మీది నుంచి నిర్దేశించిన రెండు రోజులకే.. రేప్ కేసులో దోషులైన వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తన మాట�
2022 నాటి లక్ష్యాలనే సాధించలేని ప్రధాని మోదీ.. 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడమేమిటని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని 2047 కోసం కొత్త లక్�
సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ‘స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది చేనేత పరిశ్రమ. అలా�