ప్రతి రోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నాయకులు రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు.
నఫీస్ దగ్గరికి వచ్చిన కేటీఆర్ ఆమెతో చేయి కలిపి ‘ఎలా ఉన్నావమ్మా’ అంటూ పలకరించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ఎగ్జిబిషన్లో చిత్రాలన్నింటిని తిరిగి చూసిండ్రు. గంటసేపు అక్కడే ఉన్న కేటీఆర్ నఫీస్ కుటుంబ
హీరో కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, గోపన్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభానికి సిద్ధమైంది.
ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఉద్బోధించారు. విద్యార్థులు మూసధోరణిలో కాకుండా ఇన్నోవేటివ్ పద్ధతిలో పరిశోధనలను �
ఆదిలాబాద్ జిల్లాకు ఐటీపార్క్ రాబోతున్నది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఐటీపార్క్కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. దీంతో జిల్లాలోని �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2022 కల్లా బుల్లెట్ ట్రెయిన్ తెస్తామని బుల్డోజర్ సంస్కృతిని ప్రవేశపెట్టిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లు వచ్చే వేసవి కాలం నాటికి పూర్తవుతాయని, అప్పటినుంచి 100 శాతం మురుగు రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
కేంద్ర ప్రభుత్వ అవినీతి కారణంగా రూపాయి విలువ రోజు రోజుకూ పతనం అవుతూ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం డాలరుతో రూపాయి విలువ దారుణంగా పడిపోయిన స�
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. సెర్బి యా రిపబ్లిక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో వచ్చే నెల 20న సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగే బయోటెక్
ప్రధాని మోదీ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్తు రంగాలను దివాళా తీయించే యత్నం చేస్తున్నారు. కేంద్రం చర్య వల్ల రైతులతోపాటు నాయీబ్రాహ్మణులు, రజకులు, నేతన్నలు ఇలా ప్రతి రంగానికి ఇస్తున్న సబ్సి
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
భారత్లో కెనడా హైకమిషనర్గా పనిచేస్తున్న కామరాన్ మాకే మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాల�