తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ను ఆమోదించి మెగా టెక్స్టైల్పార్కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్ర జౌళి, ఆర్థికశాఖల మంత్రుల
Foxconn | ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడుతరు.’ అని బీజేపీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఫాక్స్కాన్ విషయంలో రుజువైంది. తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్కాన్ పె
Foxconn | యాపిల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణ కేంద్రంగా వైర్లైస్ ఇయర్ఫోన్లతోపాటు ఇతర మొబైల్ ఫోన్ అనుబంధ వస్తువులను తయారు చేయనున్నది. తొలిదశలో కొంగరకలాన్ వద్ద రూ.1,653(200 మిలియన్ డాలర్లు)కోట్లకన
హనుమకొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఈ నెల 23న మంత్రి కేటీఆర్ రానున్నట్లు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం 3 గంటలకు కుడ�
ప్రముఖ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సేవల సంస్థ బ్లాక్బెర్రీ తమ ఐవోటీ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాన్ని స్థాపించేందుకు హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ హర్షం
ఒకప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో జుక్కల్ సాధిస్తున్న ప్రగతి అంతా ఇంతా కాదు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్క
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు నోట్ల రద్దు గురించి ఘనంగా చెప్పుకొన్నది.. కానీ, ఫలితం మాత్రం శూన్యం’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. బీజేపీ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల నుంచి నల్�
అతిపెద్ద అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయానికి సైతం అంబేదర్ పేరు పెట్టుకొన్నాం. దళితబంధు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేదర్ వారసత్వ స్ఫూర�
KTR | భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేయాలని, ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిం
Minister KTR | తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్
రాష్ట్రంలోని అన్ని రైల్వే, బస్స్టేషన్ల నుంచి మహిళలు రాత్రి వేళలో క్షేమంగా గమ్యస్థానాలకు వెళ్లేందుకు ట్రాకింగ్ కలిగిన, సురక్షితమైన ప్రజారవాణాను అందించేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ అంజనీకుమార్