రాచపుండులా పట్టి పీడిస్తున్న ఇండ్ల క్రమబద్ధీకరణ సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతూ జీవో 118ని విడుదల చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో గెలువబోతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తేల్చిచెప్పారు. ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, పురోగతిక�
రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళను మంత్రి కేటీఆర్ తన ఎస్కార్ట్ వాహనంలో దవాఖానకు పంపించారు. మంగళవారం సాయంత్రం 4.46 గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అబ్దుల్లాపూర్మెట్లోని రమాదేవి స్కూల్ యూటర్న
తీవ్ర అనారోగ్యంతో బాధపడున్న పేదింటి చిన్నారికి సొంత ఖర్చుతో శస్త్రచికిత్స చేయిస్తానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. చికిత్స కోసం చిన్నారిని హైదరాబాద్కు పంపించారు.
అక్కడ అప్పటిదాకా సందడే సందడి.. వందల ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జిని చూడ్డానికి భారీగా పర్యాటకులు తరలివచ్చారు.. దాంతో ఆ ప్రాంతమంతా మహిళలు, పిల్లలతో ఆహ్లాదంగా కనిపించింది..
minister ktr | ఎన్నికలు ఏవైనా పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతాయని, మునుగోడుది ప్రత్యేకమైన పరిస్థితి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఓ న్యూస్ చానెల్ భేటీలో పాల్గొన్నార�
దుబాయ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో స్వస్థలాలకు చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ ఆది నుంచే కుల వృత్తులకు ప్రాధాన్యమిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కుల వృత్తులను కాపాడేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కుల వృత్తులకు వైభవం తీసుకొచ్చారు.
ఎల్ఐసీని ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 29న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) డివిజన�
ఫ్లోరోసిస్పై సాధించిన విజయానికి గుర్తుగా నల్లగొండ జిల్లా మర్రిగూడలోని ఫ్లోరైడ్ బాధితులంతా ఒకచోట చేరి దీపావళిని జరుపుకొన్నారు. భగీరథ విజయం గా నిర్వహించుకొన్న ఈ వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, వారి క�