సత్తుపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర పురపాలక శాఖ కేటీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబా
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో టీ-ఇంక్యుబేటర్స్, �
టీ హబ్ వేదికగా మంగళవారం జరిగిన రోబోటిక్ ప్రేమ్ వర్క్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుమారు 10 రకాల రోబోలు సందడి చేశాయి. అతిథులకు ఆహ్వానం పలకడం, చేతిలో రోబో ఫ్రేమ్ వర్క్ పత్రాలను తీసుకువచ్చి
మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో 72 మంది తెలంగాణ విద్యార్థులు, పౌరులు సోమవారం సురక్షితంగా రాష్ర్టానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
వరంగల్లో వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా న�
అదో కంపెనీ. ముంబై కేంద్రంగా పనిచేస్తుందట. యజమాని ఎవరో కూడా సరిగ్గా తెలియదు. కనీసం అధికారిక వెబ్సైట్ కూడా లేదు. 2021కి ముందు రెండు ఆయిల్ ట్యాంకర్లు కూడా లేని ఆ కంపెనీ.. ప్రస్తుతం రూ.13 వేల కోట్ల విలువైన చమురు న
నేడు వరంగల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హనుమకొండలో రూ. 181.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న�
తెలంగాణ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తూ వారి ఆర్థిక పురోగతికి పాటుపడుతున్నారని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. పారిశుధ్య
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన ద్వారా వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సాధించిన విజయాలను వినేందుకు ఆసక్తిగా ఉన్నామని ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యూటీఎఫ్) అధ్యక్షుడు బ�
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో 29 ఎకరాల్లో మాడ్రన్ పోలీసు పాలనా భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 8న మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర పోలీసు హ�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 5న హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ.181.45 కో
రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నల సంక్షేమం కోసం కోట్లు వెచ్చించి సాగర తీరంలోని నెక్లెస్ రోడ్డులో నిర్మించిన నీరా కేఫ్ ఆదివారం సందడిగా ప్రారంభమైంది. నీరా కేఫ్ అంతా కలియదిరిగిన గౌడలు సెల్ఫీలు, ఫొటోలు తీసుకొన�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫుడ్ కాంక్లేవ్లో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడుల వరద పారింది. ఈ రంగంలో ఒకేరోజు రికార్డుస్థాయిలో రూ.7,217.95 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూని�
జీవో 58, 59 కింద ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి, పట్టాలను మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసు�
దేశానికి కొత్త దశ, దిశను చూపేది బీఆర్ఎస్సేనని, దేశ నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేట�