యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ర్టానికి నూతన పరిశ్రమలు తీసుకొస్తున్నామని.. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే �
తాను పార్టీ మారుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వ స్తున్న వార్తల్లో నిజం లేదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని ఒక ప్రకటనలో తెలిపారు.
గౌడన్నలకు త్వరలో మోపెడ్లను ఇచ్చే బాధ్యత మాదే. యాదవులకు గొర్రెలను, ముదిరాజ్లకు చేపల చెరువులు, మోపెడ్లు, వలలు, పద్మశాలీలకు నూలుమీద సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నట్లుగానే గౌడన్నలకు కూడా రానున్న రో�
వచ్చే నెల 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుప్పల్ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తే నియోజక
వర్గంతోపాటు గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే�
మునుగోడు (Munugode by poll)నియోజకవర్గంలోని గట్టుప్పల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డబ్బులు పంచి ఉప ఎన్నికలో గెలవాల
జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎవరి ఖాతాలో కూడా ఒక్క రూపాయి జమ చేయలేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు బంపర్ మెజార్టీ ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ‘నో డౌట్.. మేం అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించబోతు�
11 ఏండ్ల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును తొలగించింది. ఇప్పుడు మళ్లీ మునుగోడుకు పంపింది. మీ నిబంధనలను మీరే ఎలా అధిగమిస్తారు. ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నారా? సర్కస్ కంపెనీ నడుపుతున్నారా? గ�
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల అమలు కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేయడంపై కార్మికులు, ఉద్యోగుల పక్షాన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
‘బావా.. చిన్న రిక్వెస్ట్. గట్టుప్పల్కు చెందిన యశోద (దివ్యాంగురాలు) గతంలో కామినేని దవాఖానలో జీఎన్ఎంగా పనిచేసింది. ప్రస్తుతం చదువుకొంటూనే ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్నది.
వ్యక్తి, వ్యవస్థ, సంస్థ... ఏదైనా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. సామాజికంగా ఉనికి సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన్ని విశ్లేషించడానికి మనిషి చేసే ప్రయత్నం అస్తిత్వ ఉద్యమాలకు బీజం వేస్తుంది.
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. గతంలో రద్దు చేసిన రోడ్డు రోలర్ గుర్తును మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి తిరిగి కేటాయిస్తూ ఆదేశాలిచ్చింది.
ఇంతకీ కేటీఆర్ ఏమన్నరు? ‘రండి.. మునుగోడును అభివృద్ధి చేసుకుందాం’ అన్నరు. ఆ బీజేపీ నాయకుడు కూడా పాలనా పద్ధతుల గురించి మాట్లాడిన్రు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు బాగున్నయి అన్నరు.