టెంపుల్ సిటీ యాద్రాద్రిలో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుడు శ్రీనివాస్రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ట�
రాష్ట్రానికి, దేశానికి ఎన్నటికైనా సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాలొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మం�
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు నాయకులు శనివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్�
హైదరాబాద్ నగరాన్ని దేశంలో నంబర్వన్గా నిలబెట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్కు అన్ని �
హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనుసరిస్తున్నది. దేశంలోని ఏ ఇతర నగరాల్లో లేనంత వేగంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.
కేవలం హైదరాబాద్ మహా నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ కార్యకలాపాల్ని విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఐటీ కంపెనీలను కోరారు.
కేంద్రంలో ఓబీసీలకు ఇప్పటికైనా ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు.
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బాసర ఆర్జీయూకేటీలోని ఒక్కో సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన ల్యాప్టాప్ల పంపిణీపై దృష్టిసారించింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సిద్దిపేట జిల్లా ములుగులో పేజ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఏటా కోటి యూనిట్ల దుస్తులు ఉత్పత్తి అవుతాయి. 7 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి