ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగం. మన ఇంట్లో ఉండే డివైస్లు వాటితో అవి కమ్యూనికేట్ చేసుకుంటూ మనతో కూడా మాట్లాడుతున్న 5జీ కాలమిది. ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలోనే సైబర్ క్రైంలు కూడా అంతే స్థాయి�
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీమేరకు ప్రతీ సెలూన్ ఆధునికీకరణకు రూ.2 లక్షలను అందజేసేందుకు మంత్రి కేటీఆర్ అంగీకరించారని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఓ ప్రకటనలో ప�
తెలంగాణ రాష్ట్రం దేశంలో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నది. కొత్త, చిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దశాబ్దాల క్రితం ఏర్పాటైన రాష్ర్టాలతో పోటీ పడటమే కాకుండా.. ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఆకట్టుకోవడంలోనూ దూసుకుపోత
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో 3డీ ప్రింటింగ్ ఒకటని, దీనికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు.
తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయం. తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచి నిలిచింది. తెలంగాణ విముక్తికోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు.
KTR | రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు హబ్గా మారనున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ హైటెక్సిటీలో
హైదరాబాద్ నగరం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. సంక్షేమం, అభివృద్ధిలో జోడెద్దుల్లా పరుగులు పెడుతూ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నది. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా యేటా రూ.వేల కోట్ల�
దశాబ్దాల తరబడి హైదరాబాద్ నగరాన్ని వేధిస్తున్న అస్తవ్యస్తమైన వరద కాల్వల వ్యవస్థను గాడిన పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్డీపీ)లో విడతల వారీగా
ప్రసిద్ధ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికా రాయ్లు ఆ టెలివిజన్ ఛానల్ ప్రమోటింగ్ గ్రూప్ సంస్థ నుంచి వైదొలిగారు.
జిల్లా కేంద్రంలోని దయార రోడ్డుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో ప్రభుత్వం రూ. 7.80 కోట్లు మంజూరు చేసిందని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు.
కోస్గి పట్టణ ప్రజల చిరకాల వాంఛ టీఆర్ఎస్ సర్కార్ హయాంలో నెరవేరింది. ఎంతో మంది నాయకులు.., ఎన్నో ఏండ్లుగా కోస్గిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారే తప్పా ఆచరణలో పెట్టలేదు.