సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని, ప్రపంచంతో పోటీ పడగలిగే సత్తా ఉంటే మిమ్మల్ని ఆపేవారే లేరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
దేశంలోని మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం సమస్య పరిష్కారానికి క్లీన్ఎయిర్ అథారిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకర�
చారిత్రక, ఆధునిక మేళవింపుతో విశ్వపథాన పయనిస్తూ.. అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.
చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గ్రామాలకు ప్రచారానికి రాకున్న భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు పేర్కొన్నారు.
ఇటీవలే కేంద్ర బాల సాహిత్య పురసారం అందుకొన్న సిరిసిల్లకు చెందిన కవి, డాక్టర్ పత్తిపాక మోహన్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో ప్రత్యేకంగా సతరించారు.
తెలంగాణ చేనేత వస్త్ర నైపుణ్యం, ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్టైల్ రిసెర్చ్ సాలర్ కైరా జాప్ గాబ్రియేల్ ప్రశంసించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మెట్రో రైల్వే లైనును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు విస్తరిస్తామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ (సీఎల్ఐఎన్టీ)కంపెనీ రాష్ట్రంలో మరో రూ.6,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ పరిధిలో క్రిస్టియన్ భవన్కు ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించిం ది. క్రిస్మస్లోపే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్