కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్(గండిపేట)కు గోదావరి జలాలు తరలిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రి కే.తారక రామారావు అధ్యక్షతన 64వ సిటీ కన్వర్జెన్స
వేములవాడను గుడిసెలులేని పట్ణణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ప్రకటించారు. బల్దియా పరిధిలో 1200 మంది నిరుపేదలకు రూ. 55 కోట్లతో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇందులో 800 డబుల్బెడ్రూం ఇం
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంపై రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శనివారం హైదరాబాద్లో
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. ఎలాంటి కంపెనీలను ఇక్కడకు తీసుకురాలేదు. తెలంగాణ ఏర్పాటు త ర్వాత సర్కారు స్థానికంగా యువతకు కొలువులు కల్పించాల
దేశం గర్వపడేలా అనాథలకు శాశ్వతంగా అండగా ఉండే అత్యున్నత విధానాన్ని రూపొదించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. మంత్రి సత్యవతి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలుల�
పంట రుణాలు మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బీఆర్ఎస్, జిల్�
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత, దివంగత డాక్టర్ బీఎస్ రావుకు పలువురు ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. నార్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్లో ఆదివారం బీఎస్రావు సంతాప సభను కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా �
పర్యావరణాన్ని సంరక్షిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న గ్రీన్ బిల్డింగ్స్ భేష్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. వీటి సాకారంలో
విద్యతోపాటు విజ్ఞానాన్నీ బోధించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యాబోధనలో వినూత్న పద్ధతులు అవలంబించాలని, పాఠాలకు ఆహ్లాదాన్ని జోడించాలని చెప్పారు. గురు
KTR Birthday | ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి పెట్టుబడులు సాధించిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని మంత్రి �
యువకుడిగా ఉన్నప్పటి నుంచీ కేటీఆర్ తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నుంచి అనేక సుగుణాలను పుణికిపుచ్చుకున్నారు. ప్రజల పట్ల సేవాతత్పరత, ఏ విషయంపై అయినా అనర్గళంగా ప్రసంగించటం కేసీఆర్ నుంచి నేర్చుకు�
ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ అదే పనిచేస్తున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో కళ్లెదుటే రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే స్ప�
రాష్ట్రంలో మరో రెండు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువుదీరనున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్క్లో శుక్రవారం జపాన్కు చెందిన నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్, డై�