తెలంగాణ రాష్ట్రం దేశానికే దీపస్తంభం. దానిని ఆరిపోనివ్వం.. ఆగిపోనివ్వం. ప్రజల పక్షాన నిలబడ్తాం. తెలంగాణ సమిష్టి సంపద. అది ఒక వ్యక్తిదో, ఒక పార్టీతో కాదు. నాలుగు కోట్ల ప్రజల సమష్టి సంపద’ అని బీఆర్ఎస్ వర్కిం
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలు ఉంటే ఎలాంటి విచారణైనా చేపట్టవచ్చునని, అందుకు తాము సిద్ధమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఉద్ఘాటించారు.
స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ సమాజం చిన్నాభిన్నమై దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నదని బీఆర్ఎస్ వర్క�
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అస్థిత్వాన్ని పెంచడంతో ఆస్తులు కూడా సృష్టించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి ప్రస్థానంపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
KTR | ప్రజల కష్టసుఖాలు వింటాం.. అండగా నిలబడతామని అధికారం అందిన వారం రోజుల పాటు హడావుడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. దరఖాస్తులు స్వీకరించడమే తప్ప.. వాటికి స్పందన
KTR | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి ఇబ్బందుల పాలుకాకుండా మా ప్రభుత్వం రైతుబం
KTR | తెలంగాణలో ప్రజల్లో నిండిన ఆత్మస్థయిర్యానికి ఎలా వెలకడుతరు? ఇవాళ తెలంగాణలో మీరు వదిలిపోయిన నాడు 2014లో భూముల విలువ రూ.50వేలు ఉంటే.. ఇవాళ రూ.5లక్షలు అయ్యింది. ఆ రోజు రూ.5లక్షలు ఉంటే.. ఇవాళ రూ.25లక్షలు అయ్యింది. ఇది �
KTR | సెక్రటేరియట్లో కూర్చొని నిరర్ధక ఆస్తి అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. కాంగ్రెస్ శ్వేతపత్రంపై విమర్శలు గుప్పించా�
KTR | సాగునీటి రంగంపై తాము చేసిన ఖర్చు రూ.1.76 లక్షల కోట్లని, ఆ ఖర్చుతో తాము ఎన్నో నూతన ప్రాజెక్టులు నిర్మించామని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామని, లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ఇంటింటికి తాగునీటి సదుపా�
KTR | బీఆర్ఎస్ పాలనలో వైద్యరంగంలో వచ్చిన మార్పులు మామూలు మార్పులు కావని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వైద్యరంగంలో సాధ
KTR | విద్యుత్ రంగంపై కాంగ్రెస్ సర్కారు మొన్న చాలా మాటలు మాట్లాడిందని, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయని చెప్పిందని, కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్రంగాన్ని నాశనం చేసిపోయిందంట�
KTR | గతంలో 60 ఏండ్ల పాలనలో తమ ప్రభుత్వం తెలంగాణ కోసం రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తమ శ్వేతపత్రంలో పేర్కొనడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా�
KTR | నిర్బంధం, నియంతృత్వమని కొందరు మాట్లాడుతున్నారని.. నిర్బంధం.. నియంతృత్వం నాటి సమైక్య పాలకులదేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ‘స్వేదపత్రం’ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉ