దళితుల ఉద్ధరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తులో అర్హులైన అందరికీ దళితబంధు అందిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరంల�
జగిత్యాల జిల్లా పర్యటన అనంతరం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు రానుననారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు.
మలక్పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహసముదాయంలో నిర్మిస్తున్న ఐ టెక్ న్యూక్లియస్ ఐటీ టవర్కు సోమవారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల
KTR Wangal Tour | వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈ నెల 6న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. సభలో లబ్ధిదారులకు సంక్షేమ ప
దేశం నివ్వెరపోయేలా తెలంగాణలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో దేశానికి దారిచూపినట్టే.. వంటనూనెల దిగుమతిని తగ్గించేలా తెలంగాణకు దారిచూ�
రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. సులభతర అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో జిల్లాకు భారీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్న�
Minister KTR | డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని.. ఏ ఒక్కరికీ ఒక్క పైసా ఇవ్వద్దని మంత్రి కేటీఆర్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల ప�
బిల్ క్లింటన్, బిల్గేట్స్ వంటి గొప్ప గొప్ప వాళ్లను రప్పించగలిగిన నాయకుడినే (చంద్రబాబు) జైల్లో పెడుతారా? అని ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాటుకున్నారు.
వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతున్నది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యం నెరవేరబోతున్నది. స్వరాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కాబోతున్నది.
ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ‘ప్రజాస్వామ్యానికి ప్రజలే కర్త, కర్మ, క్రియ’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నిర్వచించారు. కానీ, ఇప్పుడు ప్రజా
దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులాంటి ఏ మెట్రో నగరం తీసుకొన్నా అవి ఇంకా విస్తరించే అవకాశం లేదు. దీంతో అక్కడ భూములు చదరపు అడుగుల్లోనే దొరుకుతున్నాయి. కానీ, భాగ్యనగరం వాటికి భిన్నం. ఔటర్ ఆవల �
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి తరలివస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ తబ్రీద్ రాష్ట్రంలో రూ.1,600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. దుబాయ్ పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామ�
తెలంగాణలో పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్న వేళ రాష్ట్రంలో మరో అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి రాబోతున్నది. మరీ ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది అద్భుత అ