‘మూసీ సుందరీకరణ ప్రాజెక్టు తయారీ రిపోర్టు మొదలు బఫర్ జోన్ నిర్ధారణ, ఇండ్ల కూల్చివేతలు, భూసేకరణ, ప్రాజెక్ట్ వ్యయం పెంపు ఇలా ప్రతి అంశంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తున్నది.
అంచనాలు, అంతకు మించిన ప్రచార ఆర్భాటంతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగా తన అసలు రంగును బయటపెట్టుకున్నది. మూసీ ప్రాజెక్టుపై కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చేసిన ప్రకటనల�
సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న ప్రారంభించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఫ్యాక్టరీని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.
రాష్ట్రంలో మక్కజొన్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నిరసన గళమెత్తింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్య�
KTR | మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నందున దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
KTR | మూసీ ప్రాజెక్టుపై శాసన సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. మూసీ ప్రాజెక్టుకు ఎన్ని ఫేజులు ఉన్నాయని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా హడావుడిగా ఇళ్లను ఎందుకు కూలుస్తున్నార�
Harish Rao | రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్ర�
KTR | ‘మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్టీలేని రుణాలిచ్చామని డిప్యూటీ సీఎం చెపింది తప్పు. రూ.57వేల కోట్ల రుణాలిచ్చినట్టు ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటా’నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
పదేండ్ల్ల బీఆర్ఎస్ పాలనలో ఉసేన్ బోల్ట్లా ఉరికిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నేడు కాంగ్రెస్ చేతిలో ఉసూరుమంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు