ప్రముఖ కవి, రచయిత డాక్టరేట్ అందెశ్రీ (Ande Sri) అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ పాలన కావాలో? ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇండ్లను కూల్చేవారు కావాలో? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓట
రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక నైరాశ్యం, విపరీతమైన అసంతృప్తి వచ్చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నంబర్1గా ఉన్న తెలంగాణ ఇప్పుడు చివరి స్థానానికి పడిప�
భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రచార పర్వానికి నూతన హంగులు తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా వినూత్న ప్రచార పంథాకు శ్రీకారం చుట్టింది. అధికార కాంగ్రెస్�
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. గోపన్న ఆశయ సాధనకు మీ ముందుకు వస్తున్న మాగంటి సునీత కారు గుర్తుకు మీ ఓటు వేసి ఆశీర్వదించండి అని కేటీఆర్ కోర
KTR | కొంతమంది ఆకు రౌడీలు, గుండాలు.. కొంతమంది పోలీసులు నకరాలు ఎక్కువ చేస్తున్నారు.. 500 రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది.. ఒక్కొకరి పేరు రాసి పెట్టుకుంటా.. ఎవడెవడు ఎగిరి పడుతున్నాడో వాడి తోక కట్ చేస్తా అని బీఆర్ఎస�
KTR | ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హైడ్రా రాక్షసిని తరిమికొట్టాలని ఈ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం.. వేల మంది ఇండ్ల�
హైడ్రా దుర్మార్గాలకు అడ్డుకట్ట పడాలం టే కాంగ్రెస్ను పచ్చడి చేయాలి. హస్తంపార్టీకి ఓటుతో బుద్ధి చెప్పి ఆరు గ్యారెంటీలపై మాట తప్పిన సీఎం రేవంత్రెడ్డి కండ్లు తెరిపించాలి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�