నగరంలోని ఎల్ఎండీ డ్యాం కట్టను ఆనుకొని ఉన్న బతుకమ్మ, హస్నాపూర్ కాలనీవాసులకు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నోటీసులను వెంటనే వెనకి తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. పేదల ఇండ్లను క
KTR | తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాల వ్యాప్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి (ఆగస్టు 6) సందర్భంగా బీఆర్ఎస్ వ�
హైదరాబాద్ వాసులకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాడి మసైపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
దేశంలో ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలున్నాయని, అవి ప్రజల విశ్వసనీయత కోల్పోయాయని, కాబట్టి వచ్చే అన్ని ఎన్నికలను పేపర్ బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించినట్టు బీఆర్ఎస్ వ�
రైతులకు సాగునీ ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు.. ఇప్పుడు హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్�
‘నా లాంటి యువతకు మీరే స్ఫూర్తి’ అని కేటీఆర్ను ఉద్దేశించి సయీదా ఫాతిమా పేర్కొన్నారు. అమెరికాలో రాజనీతి శాస్త్రం చదివేందుకు వెళ్లే ముందు ఆమె సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
‘రైతే రాజు అనేది రాజకీయ నినాదం కాదు..కేసీఆర్ ప్రభుత్వ విధానం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వలస బాట పట్టిన రైతుల్లో కేసీఆర్ �
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ (Shibu Soren) మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. శిబు సోరెన్ మరణం కేవలం
KTR | వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. అవసరమైన యూరియా (shortage of urea) కోసం రైతులు (Farmers) ఎదురుచూస్తున్నారు.
ECI | బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడార�
ECI | భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నెల 21లోగా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర పేరిట చేపట్టిన జిల్లాల పర్యటన.. ప్రజలపై దండయాత్రగా సాగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.