KTR | దాదాపు అన్ని గ్యారంటీలు అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దమ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ప్ర
KTR | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతిని�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులు ఆలస్యంపై రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్ప�
కేంద్ర మంత్రి బండి సంజయ్కి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మంగళవారం లీగల్ నోటీస్ పంపారు. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో సంజ య్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమై
KTR | రాఖీ పండుగ రోజు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసింది. ఈ అదనపు చార్జీలను ఉటంకిస్తూ ‘నిధి నేషన్’ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ఆ పోస్ట్ను ట్యాగ్ చేస్త�
కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని గాయిగాయి చేసిన రేవంత్రెడ్డి చెంపచెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని బీఆర్ఎస్ వరిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగ్ క్వార్టర్లీ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
రాష్ట్రంలో రైతు ప్రభుత్వం పోయి రద్దుల, రాక్షస ప్రభుత్వం వచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తోందని, మాఫీలు అమలు కాలేదని, కానీ హామీల మా�
‘బాధ్యాతయుతమైన కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిల్లరగా, దిగజారి మాట్లాడటం కాదు.. దమ్ముంటే ఆరోపణల్లో ఒక్క శాతం నిజమున్నా నిరూపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
ప్రభుత్వం తమ సాగు భూములను గుంజుకొని.. తన భర్తను జైలుకు పంపి.. నిండు గర్భిణి అని కూడా చూడకుండా దాష్టీకానికి దిగిన వేళ అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తన సోదరుడిగా భావించి లగచర్ల
భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) స్థానంలో పూర్వపు పద్ధతిలో పేపర్ బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఏటేటా ఊపందుకుంటున్నది. 2004 వేసవి పార్లమెంట్ ఎన్నికల నుంచీ దేశవ్యాప్తంగా ఎన