ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం క్రమంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా 300 మంది యువత ఉపాధి పొందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల కిందట రూ.40 కోట్లతో మంజూరు �
రేవంత్రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు.. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. నీచ బుద్ధి కలిగిన వ్యక్తి మన రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో చదువుకున్నారని, తెలంగాణ పౌరుషం గురించి తెలియదంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్మీడియాలో విస్తృతంగా చర్చ జర�
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరాశా నిసృ్పహలతోనే కొడంగల్ సభలో కేసీఆర్, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఆయన రాజకీయ దిగజారుడు తననానికి నిదర్శనమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదని, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేసిన దుండగులు.. నేడు
నవభారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారతదేశానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంసరణశీలిగా, బహుభాషా కోవిదుడిగా భారతరత్న పీవీ అందిం
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతాంగానికి కృష్ణా నదీజలాల్లో న్యాయం జరిగేంత వరకు ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుంచే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరో యుద్ధం ఆర
అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు కట్టవేస్తూ..రీకౌంటింగ్ పేరుతో అధికారులు చీటింగ్ చేసినా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో సత్తా చాటిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్