KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అక్షర ఆయుధం నమస్తే తెలంగాణ (మన పత్రిక మన ఆత్మగౌరవం(కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన ఓ సందేశాన్ని పంచుకుంటూ ట్వీట్ చేశారు.
Microsoft Data Center | బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ఐటీ పాలసీతో హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజ సంస్థలకు అడ్డాగా మారింది. ఐటీరంగం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రదర్శించిన దార్శనికత, నాడు ఐటీ, పరిశ
సింగరేణి ప్రకటించిన నిల్వల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘రేవంత్రెడ్డి అప్పనంగా అమ్ముకున్నారా? రూ.1,600 కోట్ల విలువైన స్కామ్పై బీఆర్�
‘సీఎం రేవంత్రెడ్డి హోదాను మరచి, విచక్షణ కోల్పోయి చిల్లర రాజకీయం చేస్తున్నరు. రాజే శ్ ఎక్సోపోర్ట్స్ విషయంలో బీజేపీని వదిలిపెట్టి కేటీఆర్ను బద్నాం చేస్తున్నరు. తన అనుకూల మీడియా, సోషల్ మీడియా వేదికల ద
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కుటుంబసమేతంగా శుక్రవారం మలేషియాకు చేరుకున్నారు. ఆయన రాక విషయం తెలుసుకున్న అభిమానులు, ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో కౌలాలంపూర్ ఎయిర్పో
రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, స్వరాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధితో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ యావత్తు ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదే స్ఫూర్తితో నిరుడు తెలంగాణ ఆవిర్భావోత్సవాలను అమెరికాలోని డ�
KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సింగరేణిలో జరుగుతున్న భారీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని బీఆర్ఎస్ వ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చార్మినార్లో సందడి చేశారు. చార్మినార్కు కూతవేటు దూరంలో ఉండే ప్రసిద్ధ ‘నిమ్రా కేఫ్ అండ్ బేకరీ’ని సందర్శించారు. స్థానికులు, పర్యాటకులతో కిక్కిరి�
సింగరేణిలో(Singareni) 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలను మలేషియాలోని మా ట్రేడ్ కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 6న అట్టహాసంగా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా(బీఏఎం), మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్వంలో భా
అర్హులైన వారి ఓట్లు ఒక్కటి కూడా తొలగించకుడా బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి మల్లిపర్పస్ ఫంక్షన్ హా