అన్నిరంగాల్లో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకు బీఆర్ఎస్పై రేవంత్రెడ్డి సర్కారు భారీ కుట్రలకు తెరలేపిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా త�
ప్రజలపై ప్రభుత్వం మోపేందుకు సిద్ధమైన రూ. 18,500 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని ఆపడంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అపురూప విజయాన్ని పురస్�
రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో తీసుకొచ్చిందని, దానిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి విమర్శించ�
పెట్టుబడుల్లో తెలంగాణ ఎక్కడున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా అనే సంస్థ దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో టాప్ 10లో ఉన్న రాష్ర్టాల పెట్టు�
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బుధవారం నాంపల్లి కోర్టు మరికొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్తోపాట�
రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హైడ్రామాలో సెకండ్ షో కూడా అట్టర్ఫ్లాప్ అయింది. విజయ్ మద్దూరి ద్వారా రాజ్ పాకాలను ఫిక్స్ చేస్తూ ఆ తర్వాత కేటీఆర�
విద్యుత్తు చార్జీలు పెంచుతామంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈఆర్సీలో ఎండగట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలిచిన కేటీఆర్కు రుణపడి ఉంటామని బీఆర్ఎస్ కార్మిక విభాగం రాజన్న సిరిసిల్ల జిల్�
KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్లు
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
Raj Pakala | జన్వాడలో జరిగిన విందు వ్యవహారంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ (రాజ్పాకాల)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హ
BRS | బీఆర్ఎస్ను, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేని సీఎం రేవంత్రెడ్డి.. చౌకబారు పనులకు తెర లేపారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించా