ఇందిరమ్మ రాజ్యం అంటే ఆంక్షలు విధించటమా? క ర్ఫ్యూ వాతావరణం సృష్టించడమా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో దేశానికే మకుటాయమానంగా తీర్చిదిద్దిన పోలీస్ వ్యవస్థను కే
సీఎం రేవంత్రెడ్డి మెదడులో విషం తప్ప విజన్ లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెలు లేని పాలన తెస్తానని చెప్పి..ఆంక్షల పాలన తెచ్చాడని, 11 నెలల్లో అన్ని వర్గాల
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కలిసి డైవర్షన్ రాజకీయాలకు తెర తీశారని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని , ప్రజా సమ్యలపై నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొన లేక ఆయనను మానసికంగా దెబ్బ తీసేందుకు సర్కార్ కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే ముఠా గోప�
సిరిసిల్ల నేతన్నలకు ఊరట లభించింది. ఇప్పటి వరకు 10 హెచ్పీల వరకు మాత్రమే ఉన్న విద్యుత్ సబ్సిడీ ఇక నుంచి 25 హెచ్పీల వరకు వర్తించనున్నది. ఈ నెల 25న సిరిసిల్ల పద్మనాయక కల్యాణమండపంలో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆ
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన హోదాకు ఉన్న గౌరవం తీసేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
మాది ప్రజా పాలన అంటూ పదే పదే వల్లె వేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే �
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేటీఆర్ బంధువుల ఇంటిపై పోలీసులు దాడి చేశారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు.సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడ
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్కు కాంగ్రెస్ సర్కారు తెరలేపిందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ ఆరోపించారు.
KTR | హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటితో పాటు తన పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వేదశ్రీ తో మాట్లాడి ఇళ్లు కూల్చివేసిన రోజు ఏం జరిగిందో
KTR | హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్పల్లిలో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో సీఎం రేవంత్ రెడ్డి చేయించిన హత్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
Rega Kantha Rao | మాది ప్రజా పాలన అంటూ పదే పదే వల్లె వేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్�
NRI | కేటీఆర్(KTR) కుటుంబం నిర్వహించిన ప్రైవేట్ విందు కార్యక్రమాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ రేవ్ పార్టీగా వక్రీకరించడం అనైతికమని, ఇది పూర్తిగా కేటీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన పిరికి చర్య అని �
రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరాకే కాదు.. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా అని