ప్రజల ప్రాణాలను కబలించే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి రాజోళి మండలంలో పెద్ద ధన్వాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాం�
KTR | కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆయన మండిపడ్డారు.
హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీ (జీపీ) లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదలు, మధ్య తరగతి ప్రజల �
KTR | కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన స్కీములను స్కాములని దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హితవు పలికారు. గత పదేండ్లలో తెలంగా
రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్(రేవంత్రెడ్డి- బండి సంజయ్) గుట్టు మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్రెడ్డి అన్నారు. ఢిల్లీలో మోడీతో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తోంటే.. తెలంగ�
భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (కేటీఆర్) అన్నారు. ఎక్స్ వేదిగా నిర్వహించిన ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం �
బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మిన్నంటా యి. ప్రభుత్వం విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపై హర్షం వ్య క్తమైంది. గులాబీ పార్టీ నేతల పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు త ప్పిం�
Harish Rao | ‘రేవంత్రెడ్డీ.. నన్ను డీల్ చేసుడు తర్వాత.. ముందు నీ సీఎం కుర్చీ చేజారిపోకుండా కాపాడుకో’ అని మాజీ మంత్రి హరీశ్రావు హితవుపలికారు. తాను ఫుట్బాల్ ఆటగాడినని చెప్తున్న రేవంత్.. వచ్చే ఎన్నికల్లోపు సెల
కరెంట్ చార్జీలను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి బీఆర్ఎస్ చెక్ పెట్టింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడవకుండా�
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తొలి ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాష వీధిరౌడీ కన్నా అధ్వానంగా ఉన్నదని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.