KTR | రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా ప్రభుత్వం నడువడం లేదని, కేవలం మాఫియా మాత్రమే రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర నలుమూలలా ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అర�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి 11 గంటలకు సిరికొండ మండలం పొన్న గ్రామానికి చేరుకుంటారు. పొ
సోలార్ ప్లాంట్ల టెండర్లల్లో తెలంగాణకు చెందిన చిన్న కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని సోలార్ ఇంటిగ్రేటర్లు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిబంధనల�
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగ ద్రోహిగా మిగిలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండ�
Hyderabad | నగర పారిశుధ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలని యూనియన్ ప్రతినిధులు నందినగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వినతి పత
పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వైద్యులకు సూచించారు. గురువారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి సిరి
బేగంపేట్ బ్రాహ్మణవాడిలోని శ్రీ రామనంద తీర్థ మెమోరియల్ స్కూల్, విద్యార్థుల సంక్షేమానికి అండగా ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీష్ రావు పర్యటించారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు ద్వాదశ దినకర్మ కార్యక్రమాని
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో పానీపూరి తిన్న 31 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసిందే. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను గురువారం బీఆర్ఎ�
KTR | పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుంది. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
KTR | తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం స్కూల్లో విద్యార్థులతో కలిసి కేటీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. మాజీ ప్రధాన�
శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో విద్యార్థులకు నోటు బుక్కుల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్కు బీఆర్ఎస్ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సన్ని హితుల ద్వారా స్వయంగా పుష్పగుచ్ఛం, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పత్రాన్ని అంద