KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమైందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సీఎం రేవంత్రెడ్డి సొంత సర్వేలోనే తేలిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్
మల్కాజిగిరి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి డిమాం�
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం రాజ్యసభ సెక్రటరీ జనరల్కు లేఖ రాశారు. వ�
KTR | గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎ�
KTR | గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి గ్రేటర్ హైదర
KTR’s Son Himanshu Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు, కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు.. ఆంగ్ల దినపత్రిక డెకన్ క్రానికల్ యాజమాన్యానికి పరువునష్టం నోటీసు జారీ చేశారు.
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాలనాదక్షతతోనే మరోసారి రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ప్రపంచబ్యాంకు తెలంగాణను ఎగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థగా గుర్తించడమే ఇందుకు నిదర్�
తెలంగాణలో సూపర్ ఎల్ నినో కరువును తీవ్రతరం చేసింది. అదే సమయంలో రాజకీయ వేడిని కూడా పెంచింది. ఈనెల 5న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్.. సర్కార్
KTR | తెలంగాణను 'ఎగువ మధ్య-ఆదాయ' (Upper-Middle-Income) ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ బ్యాంక్ గుర్తించడం ఒక గణాంక విజయం మాత్రమే కాదని, కేసీఆర్ దార్శనికత, నిబద్ధత, పాలనా నమూనాకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప
KTR | భారత్ దిగువ మధ్యాదాయ దేశం అయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రమని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్�
Himanshu | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు.
‘2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం’ అని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టం�