జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆషామాషీ పోటీ కాదని, బీఆర్ఎస్ పదేళ్ల వికాసానికి.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల సంక్షోభానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని ఎవరి పాలన బాగుందో సరైన తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత జూబ్లీహిల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నిర్వహించే రోడ్షోలో సెక్యూరిటీ కోసం డ్రోన్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నగర పోలీస్ కమిషనర్ సజ్జన�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ్యతలు తీసుకుని ఇంటింటి
‘మేము చేస్తే ఒప్పు.. మీరు చేస్తే తప్పు’ అన్నట్టు ఉన్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి. ప్రతిపక్ష నేతలు ఏదైనా అంటే.. అంతెత్తున లేస్తున్న హస్తం పార్టీ నేతలు.. తమ సొంత నేతలు అదే మాట అంటే మాత్రం కిమ్మనడ�
KTR | బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తుంటే గెలుపు పక్కా అని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద (Chevella Accident) ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపబోరని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ విజయకేతనం ఎగురవేయడం తథ్యమని తేల్చిచె
‘సీఎం రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనలో ఏం సాధించావు? ఆరు గ్యారెంటీలు అమలు చేశావా? పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చినవా? వృద్ధుల పింఛన్లు పెంచినవా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�