KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమ
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం కేవలం వ్యక్తిపై కాదు.. తెలంగాణ ఉద్యమ గౌరవంపై చేసిన దాడి. దీనిని తెలంగాణ సమాజం తీవ్ర ఆవేదనతో సిగ్గుచ�
‘ఎలాంటి బెదిరింపులకూ భయపడొద్దు.. మీకు అండగా నేనున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో మనమే గెలుస్తం.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోండి’ అని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుని�
Sircilla | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ 6వ వార్డు నాయకులు దూడం రజని-శ్రీనివాస్ దంపతులు, ఒకటో వార్డుకు చె�
KCR : మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలకు కేసీఆర్(KCR) చెక్ పెట్టారు. దాంతో.. శుక్రవారం సిట్ విచారణ వాయిదాపడింది.
అబద్దపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు అనే ఆయుదంతో మున్సిపల్ ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
ఫొటో జర్నలిస్టుల సేవలు ఎనలేనివి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ భవన్లో బుధవారం తెలంగాణ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్(టీజీజేఏ) రూపొందించిన 2026 నూతన సంవత్సరం క్యాలెండర్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా అజిత్ పవార్ తన ప్రజా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారని పేర్�
KTR | అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పి మున్సిపల్ ఏన్నికల్లో ప్రజకు బీఆర్ఎస్ వెంట నిలబడతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలని పార్
తెలంగాణ కొంగుబంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబళిస్తున్నారని, ఈ విషయంలో గవర్నర్ తక్షణం కలుగజేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప
ఫోన్ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్కుమార్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 8 గంటలపాటు ఆయన విచారణ కొనసాగింది.
లోక్భవన్లో మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి సింగరేణి కుంభకోణం అంశాన్ని వివరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యేలు హరీశ్రావు, తలసాని శ్రీనివాస�