అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.
KTR | ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమీ సా�
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఇదే పీఎస్లో బీఆర్ఎస్
KTR | మహిళా శాసన సభ్యులు, మాజీ మంత్రులు, సీనియర్ శాసన సభ్యులపై సోమవారం జరిగిన అక్రమ దాడి, దాష్టీకానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే ముమ్మాటికీ బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాం
అర్హులకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అందిస్తారంటూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గులాబీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వంద
‘దమ్ముంటే అసెంబ్లీకీ రా? మీ పాలనపై, మా పాలనపై చర్చి ద్దాం.. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహిస్తాం’ అంటూ బహిరంగ సభల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సవాళ్లు విసురుతున్�
KTR | మా సునీతా లక్ష్మారెడ్డి అక్కడ ఇనుప కంచె గ్రిల్స్ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.. ఇది శాసన సభ కాదు దుశ్శాన సభ అన్నట్టుగా ఇవాళ వ్యవహరించి చివరకు మా సునీతా లక�
అధికారం లక్ష్యంగా అడ్డదిడ్డంగా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజల ముందు 420గా నిలిచిందని బీఆర్ఎస్ కమాన్ పూర్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ శంకర్, యూత్ మండల మాజీ అధ్య�
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, కేటీఆర్, హరీశ్రావు సహా పలువురి అరెస్టుల నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు,
అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు.
KTR | అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
Assembly Session | వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి హోరాహోరీ రాజకీయ సమరానికి వేదిక కానున్నాయి. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుండగా.. ప్�
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేతగాక చిల్లర రాజకీయాలతో బూతుల పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ శాస�