కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీ కొనసాగుతున్నది. ఈ నీటి సంవత్సరానికి సంబంధించి ఏపీ కోటా ఇప్పటికే పూర్తయింది. అయినా ఇప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి జలాలను యథేచ్ఛగా మళ్లిస్తున్నది.
నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.50 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ఏకకాలంలో రెండు వైపుల నుంచి ఇన్లెట్ అంటే అచ్చంపేట మం�
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సెక్షన్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నూతన మార్గదర్శకాలు చెల్లబోవని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే జలాలను పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.
కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఏపీని నిలువరించడంలోనే కాదు.. నీటి వాటాలను తేల్చడంలోనూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పూర్తిగా చేతులెత్తేసింది.
జనవరి 6న తన ప్రజెంటేషన్లో వెదిరె శ్రీరాం కృష్ణా జలాల ఒప్పందం విషయమై సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు జనవరి 2న రాష్ట్ర అసెంబ్లీలో చేసిన అబద్ధాలను, వక్రీకరణలను మక్కికి మక్కీగా పునశ్చరణ చేయడం ఆశ్చర్యం �
కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్లను కేఆర్ఎ
సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సీఎం రేవంత్రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేసింది. శాసనసభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుడు సమాచ�
Revanth Reddy | కృష్ణా జలాలను దోచుకెళ్లేందుకు ఏపీ రాయలసీమ లిఫ్ట్ పెట్టినా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని మరోసారి తేలి�
CM Revanth Reddy | అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారనే విమర్శలొస్తున్నాయి. నీటి పంపకాలకు సంబంధించి డాక్యుమెంట్లలోని నిజాలను సైతం గ్రహించకుండా అభాసుపాలయ్�
పీఎన్(పోలవరం-నల్లమల) లింక్ ప్రాజెక్టు లక్ష్యం గోదావరి జలాలనే కాదు కృష్ణా జలాలను సైతం కొల్లగొట్టడమే. ఆ దిశగానే ఏపీ సర్కారు ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నది. పోలవరం-బనకచర్ల (జీబీ) లింక్ ప్�
వలస పాలకుల చేతలో దశాబ్దాలుగా గోసపడింది తెలంగాణ. స్వరాష్ట్రంలో ఆ కన్నీళ్లను తుడుస్తూ కేసీఆర్ ప్రభుత్వం అనేకానేక చర్యలు తీసుకున్నది. రెండు జీవనదులమీద భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నీటి లభ్యత ఎక్�
సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ‘మగ్ధూంభవన్'లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ అధ్యక్షతన తాగు, సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ �