జనవరి 6న తన ప్రజెంటేషన్లో వెదిరె శ్రీరాం కృష్ణా జలాల ఒప్పందం విషయమై సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు జనవరి 2న రాష్ట్ర అసెంబ్లీలో చేసిన అబద్ధాలను, వక్రీకరణలను మక్కికి మక్కీగా పునశ్చరణ చేయడం ఆశ్చర్యం �
కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్లను కేఆర్ఎ
సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సీఎం రేవంత్రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేసింది. శాసనసభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుడు సమాచ�
Revanth Reddy | కృష్ణా జలాలను దోచుకెళ్లేందుకు ఏపీ రాయలసీమ లిఫ్ట్ పెట్టినా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని మరోసారి తేలి�
CM Revanth Reddy | అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారనే విమర్శలొస్తున్నాయి. నీటి పంపకాలకు సంబంధించి డాక్యుమెంట్లలోని నిజాలను సైతం గ్రహించకుండా అభాసుపాలయ్�
పీఎన్(పోలవరం-నల్లమల) లింక్ ప్రాజెక్టు లక్ష్యం గోదావరి జలాలనే కాదు కృష్ణా జలాలను సైతం కొల్లగొట్టడమే. ఆ దిశగానే ఏపీ సర్కారు ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నది. పోలవరం-బనకచర్ల (జీబీ) లింక్ ప్�
వలస పాలకుల చేతలో దశాబ్దాలుగా గోసపడింది తెలంగాణ. స్వరాష్ట్రంలో ఆ కన్నీళ్లను తుడుస్తూ కేసీఆర్ ప్రభుత్వం అనేకానేక చర్యలు తీసుకున్నది. రెండు జీవనదులమీద భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నీటి లభ్యత ఎక్�
సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ‘మగ్ధూంభవన్'లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ అధ్యక్షతన తాగు, సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ �
“ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రెండున్నరేండ్లలో పూర్తి చేస్తాం. ఆ తరువాతనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం” అంటూ సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల పదే పదే ప్రకటిస్తున్నారు. సమీక్షల మీద సమీక్
KCR | బీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ అధినేత కేసీఆర్ ఎవరి పేరూ ఎత్తకుండానే చెడుగుడు ఆడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.
ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అయ్యింది. కృష్ణా జలాల ప్రాజెక్టులపై, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సప్పుడు లేదు. నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్న. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల నేతలతో సమావేశమవుతా. గ్రామగ్ర
‘బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులను మార్చడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చారిత్రక రక్షణలు ఉన్నాయి. ఆ నీటి కేటాయింపులను యథావిధిగా కొనసాగించాలి’- ఇద�
కృష్ణా బేసిన్ నుంచి ఇతర ఔట్ బేసిన్లకు నీటిని మళ్లించవచ్చని, వాటిపై ఎలాంటి నిషేధం లేదని ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. ఆ మళ్లింపునకు ట్రిబ్యునల్-1 చట్టబద్ధత కల్పించడమేగ�