కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఎన్ని? అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని మరోసారి తేలిపోయిందని నిపుణులు విమర్శలు గుప్పి�
1956లో జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, ఏపీతో హైదరాబాద్ స్టేట్ను విలీ నం చేయడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని, గ్రావిటీ ద్వారా నీళ్లను తీసుకునే అవకాశాన్ని కోల్పోవడంతో లిఫ్ట్�
Banakacherla | బనకచర్ల అంశంపై కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేయించారు. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సమక్షంలో జరిగే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తున్నదని, సీఎం రేవంత్రెడ్డి ఏం ఉద్ధరించారని హరీశ్రావు ప్రశ్నించారు. 2025 ఫిబ్రవరి 17న ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్నదని, ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపునక�
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసమర్థ పాలనతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణ, గోదావరి జలాల దోపిడీ కుట్రకు తెరలేపాడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ధ్వజమెత్తారు. కాచిగూడలోని ఓ హోటల్�
ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.80 వేల కోట్లతో గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తొలుత పోలవరం డ్యామ్ నుంచి కుడి కాలువ ద్వారా ప్రకాశం �
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని మెచ్చుకున్న నీటిపారుదల శాఖ మంత
అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టు ఎదుట ఏపీ తన వాదనలు వినిపి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిదోపిడీ విషయంలో దుందుడుకు చర్యలు మానడం లేదు. ఇప్పటికే వివిధ రూపాల్లో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న ఏపీ సర్కార్.. ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్)ని సిమెంట్ �
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాపై ట్రిబ్యునల్లో బలమైన వాదనలను వినిపించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి రాష్ట్ర న్యాయవాద బృందానికి సూచించారు.
కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్, బోర్డుతో మాట్లాడేందుకు అవగాహన లేని వ్యక్తులను ప్రభుత్వం పంపడంతోనే ఏపీ జలదోపిడీకి పాల్పడుతున్నదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించా
అడగండి
తెలంగాణలో ప్రతి చెట్టును, ప్రతి గుట్టను
నీళ్లింకిన తెలంగాణ కనుపాపల్లోకి చూడండి
ఎడారిని మరిపించీ పచ్చటి పచ్చికను చేసిన తీరును
తెలంగాణ తన కళ్లతో తాను చూసుకున్నది
తెలంగాణ తల్లే ఈ గోసను చూడలేక
గంగ�