Singireddy Niranjanreddy | వెలిగొండ ప్రాజెక్టును ఆగస్టు 31న వాళ్లు ప్రారంభోత్సం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నరు. ఎక్కడ పడుకుంటున్నవ్ రేవంత్ రెడ్డి.. ఎక్కడున్నవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏం చేస్తున్నరు మీరు.. ? అని మా�
ఆంధ్ర సీఎం చంద్రబాబు మెప్పు కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని, పోతిరెడ్డిపాడుకు నీరు తరలించుకుపోతూ సాగర్కు చుక్క నీరు రాకుండా కుటీల ప్రయత్నాలకు పాల్పడుతున్నారని, �
కృష్ణాజలాల నీటి వినియోగానికి సంబంధించి సోమవారం నిర్వహించ తలపెట్టిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని కేఆర్ఎంబీ మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు సమాచారం పంపింది.
కృష్ణా జలాలపై 2026-27నీటి సంవత్సరానికి సంబంధించి ఇరు రాష్ర్టాల మధ్య ఎలాంటి ఒప్పందం జరుగకున్నా ఏపీ సర్కార్ కుట్రలకు తెరలేపింది. రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండకముందే నీటి వినియోగానికి సంబంధించి చర్చలకు �
రాష్ట్ర విభజన సవ్యంగా చేయలేదని, తెలంగాణకు లాభం కలిగిలా చేశారని, ఇరిగేషన్లో రెండు రాష్ర్టాలు అభివృద్ధి చెందినా విభజనప్పుడు తమకు చారిత్రక అన్యాయం చేశారని ఏపీ సర్కార్ మరోసారి అక్కసు వెళ్లగక్కింది.
ఎట్టకేలకు కృష్ణా నదికి వరదలు మొదలైంది. రెండు నెలల తర్వాత కృష్ణానదికి ఆశించిన స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్రతోపాటు కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం కృష్ణా నదికి భారీ�
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తున్నదని, తీవ్ర పరిస్థితులు ఏర్పడితే కర్ణాటకను ఆశ్రయించి కృష్ణా జలాలు కోరుతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్క�
సుదీర్ఘమైన పరీవాహక ప్రాంతం ఉంది.. జలాలను ఎత్తిపోసుకునే ప్రాజెక్టులున్నయి. నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు సిద్ధమైనయి.. వీటన్నింటికీ మించి ఒక రాష్ట్రంగా, రాజ్యాంగబద్ధంగా నీటి కేటాయింపులను పొందే హక్క�
తెలంగాణ నీటి హక్కులను పొరు గు రాష్టాలకు తాకట్టు పెట్టొద్దని, తుంగభద్రపై కర్ణాటక నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చ
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్థిత్వం ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అందోళన వ్యక్తం చేశారు. త్యాగాలు, పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీ�
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ఘోరంగా విఫలమవుతున్నది. గత 2025-26 నీటి సంవత్సరంలో మొత్తంగా 271 టీఎంసీలు (25 శాతం) మాత్రమే వాడుకోగలిగింది. గత పన్నెండేండ్లలో ఇదే అత్యంత తక్కువ.
మెయిన్ స్ట్రీమ్ మీడియా ‘మతలబి’ అయినప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ప్రజల ఆలోచనలకు అద్దం పడుతుంది. సమాజ సహజ రూపాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడి
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని.. కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకుంటామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.
కృష్ణా జలాల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఏకపక్ష వైఖరి విమర్శలకు తావిస్తున్నది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ఏపీ సర్కార్కే వత్తాసు పలుకుతూ ట్రిబ్యునల్ అవార్డు మార్�