గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు.. కాంగ్రెస్లో కాకరేపుతున్నది. గురుభక్తితో బనకచర్లకు పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న సీఎం రేవంత్రెడ్డిపై పాత కా
ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అదనపు నీళ్లను తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నా.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు మూసుకున్నదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ చ
Krishna River | ఎండాకాలం రాకముందే కృష్ణానదిలో నీళ్లు పూర్తిగా ఇంకిపోవడంతో రైతులకు సాగునీరు కష్టాలు ఎదురవుతున్నాయి. కృష్ణానదిలో నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఈ పంటలకు సాగునీరు కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం �
నాగార్జునసాగర్లో అడుగంటిన నీటి నిల్వలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు పడినప్పటికీ, నవంబర్ చివరి దాకా సాగర్ డ్యామ్లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ, గత ఐదేండ్లలో ఎన్నడూ
పత్రికా సమావేశంలో భాగంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్రెడ్డి బదులిచ్చారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం దాటవేత ధోరణి ప్రదర్శించారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే. నీళ్లపై తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలి.. శ్రీశైలం ప్రాజెక్టును హైడల్ ప్రాజెక్టుగా గుర్తిం చాలి అని కేసీఆర్ సర్కారు అనేక షరత�
కృష్ణా నదీ జలాల పర్యవేక్షణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలని పేర్కొంటూ సూర్యాపేట జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శనివారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన సర్వసభ్�
సాగర్ నీటి నిల్వలపై జలమండలిలో ఆందోళన 510 అడుగులు మెయింటెన్ చేయాలని ఇరిగేషన్కు లేఖ మరో పక్క రూ. 2కోట్లతో అత్యవసర పంపింగ్నకు ఏర్పాట్లు 2017 తర్వాత ఎమర్జెన్సీకి పంపింగ్ వైపు అడుగులు వేసవిలో రోజూ 270 ఎంజీడీల న
బీచు పల్లి క్షేత్రం లోని కృష్ణా నదిలో పురా తన విగ్రహాలను మంగళవారం కేంద్రీయ, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు సంయుక్తంగా గుర్తించారు. కొన్ని రోజులుగా బీచుపల్లి తాగు నీటి పథకం ఇన్టేక్ వెల్ వద్ద కృష్ణా న�
గతేడాదితో పోలిస్తే కృష్ణానదిలో వరద ప్రవాహం ఈ సారి ఆలస్యమైంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం మొదలు కావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణానదిపై ఎగువ నుంచి తొల�
కృష్ణానదీ జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (కేడీవీటీ-2) ముందు తెలంగాణ, ఏపీ వాదనలు శుక్రవారం కొనసాగాయి. ఆపరేషన్ ప్రొటోకాల్పై జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్లో తెలంగాణ తరఫున సాగునీటి రంగ నిపుణులు చేతన్ పండ
ఆకస్మిక వరదలతో నీట మునిగిన కాళేశ్వరం పంపులను ప్రభుత్వం నయాపైసా ఖర్చులేకుండా సంబంధిత ఏజెన్సీలతో ముందు కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం పునరుద్ధరించిందని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు.
కృష్ణా నదీజలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సర్కారు ఒత్తిడికి కేంద్రం స్పందించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా ? వద్దా ? అంటూ సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది.