తెలంగాణ కథ మళ్లీ మొదటికి వస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల్లో మొదటిది మరోసారి ప్రమాదంలో పడుతున్నది. ఇంటిదొంగ ఇగిలిస్తూ పొరుగుదొంగలకు సద్ది కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తెలంగాణ జలదోపిడీకి ఏపీ గురువు �
తెలంగాణకు కరువు ముప్పు లేదని, తమకు ఉన్నదని ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజల�
నడిగడ్డలో రెండు వైపు లా రెండు నదులు ప్రవహిస్తున్నప్పటికీ సాగునీటికి తిప్పలు తప్పడం లేదు.. తెలంగాణ ప్రభుత్వం తెలివి తక్కువ తనం వల్ల ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఎత్తిపోయలేక పోతుంది.. ఆంధ్రా ప్రాంతం వారు తె�
కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డుపై అమల్లో ఉన్న స్టేను తొలగించాలని కర్ణాటక సర్కార్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉన్నా దిగువకు నీటిని విడుదల చే�
నదిలో సాగునీరు లేక వరి పంటలు బీటలు బారుతున్నాయి. కృష్ణ మండలంలోని కుసుమూపర్తి, ఐనాపూర్, గురుజాల్, సుకుర్లింగపల్లి, తం గిడిగి అడిఖానాపూర్ తదితర గ్రామాలు ప్రజ లు కృష్ణమ్మను నమ్ముకొని నదీ తీరప్రాంతా ల్ల�
వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి పదునైన వానలు కురియలేదు. దీంతో వ్యవసాయానికి సిద్ధమైన రైతులు వరుణుడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయినా వరుణుడు కరుణించకపోవడంతో వరుణుడి కోసం ప్రత్యేక పూజలు ప్రారంభి
భీమా, కృష్ణా నదులపై కర్ణాటక రాష్ట్రం ప్రతిపాదించిన బరాజ్ల నిర్మాణంపై విస్తృత చర్చల కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్ణయించారు. విస్తృత చర్చల అనంతరం బరాజ్ల నిర్మాణ�
Harish Rao : కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ధ్వజమెత్తారు. కొత్త ఏడాది రోజున రేవంత్ తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ద�
మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉన్న పవిత్ర కృష్ణా నది గతకొన్ని రోజులుగా కాలుష్య కాసారంగా మారింది. కొన్ని రోజులుగా కొం దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్థరా త్రి స�
గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు.. కాంగ్రెస్లో కాకరేపుతున్నది. గురుభక్తితో బనకచర్లకు పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న సీఎం రేవంత్రెడ్డిపై పాత కా
ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అదనపు నీళ్లను తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నా.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు మూసుకున్నదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ చ
Krishna River | ఎండాకాలం రాకముందే కృష్ణానదిలో నీళ్లు పూర్తిగా ఇంకిపోవడంతో రైతులకు సాగునీరు కష్టాలు ఎదురవుతున్నాయి. కృష్ణానదిలో నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఈ పంటలకు సాగునీరు కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం �