ఆకస్మిక వరదలతో నీట మునిగిన కాళేశ్వరం పంపులను ప్రభుత్వం నయాపైసా ఖర్చులేకుండా సంబంధిత ఏజెన్సీలతో ముందు కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం పునరుద్ధరించిందని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు.
కృష్ణా నదీజలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సర్కారు ఒత్తిడికి కేంద్రం స్పందించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా ? వద్దా ? అంటూ సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది.
ఎమ్మెల్యేగా.. అభివృద్ధి కొడంగల్ ఊరే దాటలే టీఆర్ఎస్ హయాంలో రూ.300 కోట్ల పనులు కొడంగల్ ప్రాంతానికి కృష్ణా నీళ్లు తీసుకొస్తాం త్వరలోనే 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తాం అర్హులందరికీ కొత్త రేషన్కార్డులు జా�
ప్రాజెక్టులు, లిప్టులతో సస్యశ్యామలం దిశగా.. గతంలో సాగు భూములు 99,487 ఎకరాలు నేడు 2.15 లక్షల ఎకరాల్లో పంటలు అబద్ధాల బండీ.. ఇవిగో సాక్షాలు వనపర్తి జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న ది. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం�