నాగార్జునసాగర్ నుంచి తాగు, సాగునీటికి డిసెంబర్ వరకు 102 టీఎంసీలు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇండెంట్ను సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ(జనరల్) అమ్జద్
KRMB | కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)లో ఏపీ పెత్తనమే కొనసాగుతున్నది. బోర్డులో తెలంగాణకు సంబంధించిన పోస్టులన్నీ సుదీర్ఘకాలం నుంచి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. బోర్డు
Banakacherla | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే, పోలవరం ప్రాజెక్టుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) నుంచి మళ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) �
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణపై ఎట్టకేలకు తెలంగాణ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది డిసెంబర్ 31వరకేనని �
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ జలసౌధ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించాలంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్లపై ఆధారపడినవారు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోనున్నారు. రెండింటిలో కలిపి ప్రస్తుతం నికరంగా 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉండగా, అవసరాలు మాత్రం దాదాపు 25 టీఎంసీలకుపైనే ఉన్నాయి. ఈ
తెలంగాణ అధికారులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కర్రపెత్తనం చెలాయిస్తున్నది. ఎవరికి డిప్యుటేషన్ ఇవ్వాలనేది కూడా తామే నిర్ణయిస్తామంటూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఉనికిలో ఉన్నదా? లేదా? ఉంటే ఏం చేస్తున్నది? కుడికాలువ ద్వారా ఏపీ యథేచ్ఛగా నీళ్లను తరలించుకుపోతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నది? ఇదీ తెలంగాణ ఇరిగేషన్ అధికార యం�
ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి 66:34 నిష్పత్తిలోనే నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తేల్చిచెప్పింది. 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ రాష్ట్రం చేస
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రా్రష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణాబేసిన్లోని ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. ఆపై ఏకంగా 844 టీఎంసీల జలాలు సముద్రానికి తరలిపోయాయ�
ఎట్టకేలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ అధికారులు సమాచారం అందించారు. వాస్తవంగా బోర్డు సమావేశాన్ని
డిసెంబర్ 3న నిర్వహించనున్న బోర్డు మీటింగ్ను వాయిదా వేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ సర్కారు కోరింది. ఈ మేరకు శుక్రవారం లేఖ రాసింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబం�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని డిసెంబర్3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ సమాచారం అందించింది.
నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే సాగర్టెయిల్పాండ్ నుంచి నీళ్లు మళ్లించామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు ఏపీ సర్కారు వెల్లడించింది.