కోటాకు మించి నాగార్జున సాగర్ జలాలను యథేచ్ఛగా మళ్లించుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలకూ ఎసరు పెట్టింది. ఆ జలాల్లోనూ వాటాకోసం పట్టుబడుతున్నది. 10 టీఎంసీలు ఇవ్వాలన్న డిమాండ్ �
నీటి వినియోగానికి సంబంధించి త్రీమెంబర్ కమిటీ సమావేశ నిర్వహణకు అనుకూలమైన తేదీని చెప్పాలని ఇరు రాష్ర్టాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కోరింది.
వేసవి తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా 10టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ సర్కార్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)కి తాజాగా ప్రతిపాదననలు సమర్పించిం�
ప్రస్తుత నీటి సంవత్సరం మరో 30 రోజుల్లో ముగియనున్నది. ఈ ఏడాది కృష్ణా నది నుంచి 75% జలాలను ఏపీ తరలించుకుపోయింది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ కండ్లుమూసుకునే ఉన్నది.
Srisailam Reservoir | తెలంగాణ ప్రజలు అనుమానించినంత పనైంది. ఈ ప్రాంత ఇంజినీర్ల హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కండ్ల ముందే కనిపిస్తున్నది.
కృష్ణా జలాల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఏకపక్ష వైఖరి విమర్శలకు తావిస్తున్నది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ఏపీ సర్కార్కే వత్తాసు పలుకుతూ ట్రిబ్యునల్ అవార్డు మార్�
KRMB | నీటి నిర్వహణపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులు ఎత్తేసింది. నీటి లెక్కల బాధ్యత రాష్ర్టాలదేనని స్పష్టంచేసింది. రాష్ర్టాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే బోర్డు పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్క�
కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఏపీని నిలువరించడంలోనే కాదు.. నీటి వాటాలను తేల్చడంలోనూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పూర్తిగా చేతులెత్తేసింది.
ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిగాక, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన తరువాతనే టెలిమెట్రీల ఏర్పాటు జరుగుతుందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాల�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇదే అదనుగా భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును పోలీసు బలగాల అండతో అర్ధరాత్రి వేళ ఆక్రమించింది. కుడి కాలువ హెడ్రెగ్యులేటరీని స్వాధీనం �
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు నిధుల్లేకుండా పోయాయి. వెంటనే బడ్జెట్ను విడుదల చేయాలని లేదా టెలిమెట్రీల ఏర్పాటుకోసం కేటాయించిన నిధులను వాడుకుంటామని బోర్డు చెప్తున్నది.
పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్టేటస్ ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ
నాగార్జునసాగర్ నుంచి తాగు, సాగునీటికి డిసెంబర్ వరకు 102 టీఎంసీలు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇండెంట్ను సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ(జనరల్) అమ్జద్