రాష్ట్రంలో నిరుడు వానకాలంలో సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి, మూసీ, మానేరు, మున్నేరు తదితర నదులన్నీ ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. ఇక సాగునీటికి ఢోకా లేదని రైతాంగంలో ఆ�
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ మూడేండ్లలో పూర్తి చేస్తామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణాలోకి వెళ్లే పడవాటి జలాలను లెక్కించాలని తెలంగాణ గురువారం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల �
రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు, రాష్ర్టాల సరిహద్దుల్లో వచ్చిన మార్పుల కారణంగా తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లిందని, బేసిన్లోనే ఉన్నా కృష్ణా జలాలు దక్కకుండా �
కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఎవరి పరిధిలో ఉండాలన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 7కు వాయిదా పడింది. ఆ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి త�
కృష్ణాబేసిన్లో ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శనివారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,98,000 ఇన్ఫ్లో రాగా 37 గేట్లు ఎత్తి దిగువ కు 2,53,230 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. జూరాల జలవిద్యుత్ కేంద్రాల�
Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2.82లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అవుట్ ఫ్లో 7,012 క్యూసెక్కులుగా ఉన్నది.
రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా తయారైంది? అన్న ప్రశ్నకు సుందిళ్ల పరిణామమే పెద్ద ఉదాహరణ. అసలు బరాజ్లోని నీటిని ఎందుకు ఖాళీ చేయాలనుకున్నారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
వేసవి ఇంకా చురుక్కుమనిపించకముందే రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. నిరుటితో పోల్చితే రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే మున్ముం�
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం చూస్తే నిజమేనని అనిపించకమానదు. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన ఇన్ఫ్లో లేకపోవడంతో వచ్చే వేసవి ఎలా ఉంటుందనే చర్చ ఇప్ప�
పర్యావరణ మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వరదలు, కరువు కాటకాలతో కడగండ్ల పాలవుతున్నారు. ఒక్కసారిగా మీద పడే వరదలతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ బాధ్యతను కేంద్రప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు అప్పగించటంతో, ఇప్పుడు పంపిణీకి ఎన్ని టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్న దానిపై చర్చ మొదలైంది.
KRMB | ఆంధ్రప్రదేశ్పై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టిందంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. నేషనల్ గ్రీన్