హక్కు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే ఊరుకోం కృష్ణా బేసిన్లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వం కేంద్రం మొద్దు నిద్ర వీడాలి.. నీటి వాటాలను తేల్చాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఉద్ఘాటన
కృష్ణా బేసిన్కు చేరిన గోదావరి జలాలు రామప్ప నుంచి పాకాల సరస్సులోకి పరవళ్లు అడ్డంకులను అధిగమించిన అనుసంధాన ప్రాజెక్టులు నర్సంపేట ప్రజల వందేండ్ల కల సాకారం వరంగల్ రూరల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సాగున