కృష్ణా బేసిన్లో వరద కొనసాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, గ
మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. మూడు రోజుల నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది.
పోలవరం డైవర్షన్ ద్వారా నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకోవాల్సిన 45 టీఎంసీల జలాలు తెలంగాణకే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో కౌంటర్ అఫిడవిట్
కృష్ణా నదీ జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు ఒప్పుకోలేదని కేఆర్ఎంబీ 16వ బోర్డు సమావేశంలోనే తెలంగాణ స్పష్టం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి చేతన్ పండిట్ మరోసారి కృష్ణా ట్రిబ్యునల్-2
ప్రపంచంలో ఎక్కడా రెండు నదీ పరివాహక ప్రాంతాలు ఒకేలా ఉండవని తెలంగాణ తరఫున సాక్షిగా వ్యవహరిస్తున్న సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిట్.. కృష్ణా ట్రిబ్యునల్కు స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, చెరువులను ఆటోమేషన్ చేసేందుకు చేపట్టిన తెలంగాణ ఇరిగేషన్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ను (టీఐడీఎస్ఎస్) వచ్చే మే నాటికి పూర్తిచేయాలని �
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శ్రీశైల జలాశయానికి వరద భారీగా వస్తున్నది. గురువారం 3,54,343 క్యూసెక్కుల వరద రాగా 10 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు.
2,49,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలానికి 73,801 క్యూసెక్కులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9: గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు గురువారం ఎగువ నుంచి 2,94,550 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్న�
వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు ఎస్సారెస్పీలో 24 గేట్లు ఎత్తివేత పరవళ్లు తొక్కుతున్న మానేరు కృష్ణా బేసిన్లోనూ ప్రవాహాలు హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్ల�
3.98 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో కృష్ణాబేసిన్లో స్థిరంగా వరద గోదావరిలో ప్రవాహం తగ్గుముఖం మహబూబ్నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్వర్క్: కృష్ణాబేసిన్లో వరద స్థిరం
హక్కు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే ఊరుకోం కృష్ణా బేసిన్లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వం కేంద్రం మొద్దు నిద్ర వీడాలి.. నీటి వాటాలను తేల్చాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఉద్ఘాటన