BRS MP Suresh Reddy: ఉప రాష్ట్రపతి ఎన్నికకు .. బీఆర్ఎస్ దూరంగా ఉండనున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతు సమస్యలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ర
Urea | తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక్క రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఒకే యూరియా బస్తాను సరఫరా చేస్తున్నారు అధికారులు.
బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అనుమతులేవీ లేకుండానే ఏపీ ప్రభుత్వం బనకచర్లను నిర్మిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ స
భారతదేశపు సార్వభౌమాధికారంపై ఇతర దేశాలకు ఎటువంటి హక్కు లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టంచేశారు. రాజ్యసభలో బుధవారం ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు
దాదాపు 13 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ ఆమోదం తెలియజేయడంతో వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు- 2025 శుక్రవారం పార్లమెంట్ ఆమోదం పొందింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయి�
హెచ్సీయూ సెగ ఢిల్లీని తాకింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్రెడ్డ
పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ�
తెలంగాణ ప్రయోజనాలే బీఆర్ఎస్కు ప్రాణప్రదమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ బయటా, లోపలా మొదటి నుంచీ తాము కొట్లాడుతూనే ఉన్నామని, �
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తయినా గోదావరి, కృష్ణా నదీజలాల వాటా తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం ఏమిటని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం�
కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగం అవతరించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక చర్చలో సు�
పర్యావరణ సమతుల్యతను బాధ్యతగా స్వీకరించాలని, ఆ విషయంలో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి పే ర్కొన్నారు. గురువారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో జర�
అరెస్టులు, కేసులు, జైళ్లకు బెదిరేది లేదని బీఆర్ఎస్ నేతలు, పలువురు మాజీ మంత్రులు స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీల అమలు డిమాండ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ సర్కార్ వేస్తున్న ఎత్తుగడల్లో భ�