పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ�
తెలంగాణ ప్రయోజనాలే బీఆర్ఎస్కు ప్రాణప్రదమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ బయటా, లోపలా మొదటి నుంచీ తాము కొట్లాడుతూనే ఉన్నామని, �
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తయినా గోదావరి, కృష్ణా నదీజలాల వాటా తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం ఏమిటని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం�
కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగం అవతరించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక చర్చలో సు�
పర్యావరణ సమతుల్యతను బాధ్యతగా స్వీకరించాలని, ఆ విషయంలో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి పే ర్కొన్నారు. గురువారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో జర�
అరెస్టులు, కేసులు, జైళ్లకు బెదిరేది లేదని బీఆర్ఎస్ నేతలు, పలువురు మాజీ మంత్రులు స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీల అమలు డిమాండ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ సర్కార్ వేస్తున్న ఎత్తుగడల్లో భ�
ఫిరాయింపులపై సంబంధిత పార్టీలు, సభ్యులు కోర్టుల మెట్లు ఎక్కకముందే నిర్ణయాలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను పార్లమెంట్ రూపొందించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి కోరారు.
బీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేతగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేశ్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ నియామకపత్రాన్ని సోమవారం సురేశ్రె
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేశ్రెడ్డిని నియమించనున్నట్టు అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో రాజ్యసభ చైర్మన్కు లేఖ రాయనున్నట్టు ఆయన వెల్లడించారు.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగ మే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అని బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ధ్వజమెత్తారు. ఈ క్షకసాధింపు చర్యలు ఎంతోకాలం సాగవని, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్�