ఫిరాయింపులపై సంబంధిత పార్టీలు, సభ్యులు కోర్టుల మెట్లు ఎక్కకముందే నిర్ణయాలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను పార్లమెంట్ రూపొందించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి కోరారు.
బీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేతగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేశ్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ నియామకపత్రాన్ని సోమవారం సురేశ్రె
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేశ్రెడ్డిని నియమించనున్నట్టు అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో రాజ్యసభ చైర్మన్కు లేఖ రాయనున్నట్టు ఆయన వెల్లడించారు.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగ మే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అని బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ధ్వజమెత్తారు. ఈ క్షకసాధింపు చర్యలు ఎంతోకాలం సాగవని, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, డీ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్కు సభా హక్కుల నోటీసులు జారీ అయ�
దేశంలోనే నంబర్వన్ సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అని, రాష్ట్రం లో కేసీఆర్ పాలన గంగా జమునా తెహజీబ్ను తలపిస్తున్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిముల అభ్యున్నతికి గతం లో ఏ నాయకుడూ కేసీఆర్
విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘ఫార్ములా-ఈ’ రేసుకు భాగ్యనగరం వేదిక కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ నడిబొడ్డున జరుగనున్న
ఈ రేసుకు కౌంట్ డౌన్ షురూ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో అతిరథ
మహారథ�