భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, డీ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్కు సభా హక్కుల నోటీసులు జారీ అయ�
దేశంలోనే నంబర్వన్ సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అని, రాష్ట్రం లో కేసీఆర్ పాలన గంగా జమునా తెహజీబ్ను తలపిస్తున్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిముల అభ్యున్నతికి గతం లో ఏ నాయకుడూ కేసీఆర్
విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘ఫార్ములా-ఈ’ రేసుకు భాగ్యనగరం వేదిక కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ నడిబొడ్డున జరుగనున్న
ఈ రేసుకు కౌంట్ డౌన్ షురూ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో అతిరథ
మహారథ�
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. దేవనపల్లి వంశీయుల ఇలవేల్పు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో భాగం�
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభాపక్ష ఉపనేతగా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత