పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేష్ నాయక్ (47) అనే రైతు తన పొలంలో పిట్టల బెదిరింపు కోసం ఆదివారం అల్యూమినియం రీల్ విద్యుత్ 11 కెవి వైర్లపై వేయగా అది ప్రమాదవశాత్తు పొలంల
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా వీధుల్లో మురుగునీరు పారుతూ దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్�
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో గుర్తు తెలియని సుమారు 55-60 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. సుమారు 55-60 ఏండ్ల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయడానికి అధికారులు సమయుత్తమైనారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 175, 197, 198 సర్వే నంబ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి(హెచ్)కి వచ్చారు. ముందుగా తూర్పువాడలోని శివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో �
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ సె యింట్ థామస్ ఉన్న త పాఠశాలలో సోమవారం నుంచి ఈనెల 11 వరకు జరుగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కు కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలకు చెందిన విద్యార్�
మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగిన 44వ రాష్ట్రస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు క్రీడాకారులు సత్తా చాటి కాంస్య పతకం కైవసం చేసుకున్నట్లు అసోసియేషన్ అధ�
గత ప్రభుత్వాలు పండుగలను గౌరవించలేదని, తెలంగాణలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామని, వందకు వంద శాతం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్�
కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం క రీంనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్�
Peddapalli Dist | పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం నెలకొంది. రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో �
Karimnagar | కొత్తపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గురువారం రాత్రి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బర్రెలు కడిగేందుకు కుంటలో దిగిన తల్లీకొడుకు నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఎస్ఐ విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.