హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి, పుష్కర పుష్కర స్నానం
Gambhiraopet | గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
CM KCR | గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్రెడ్డికి ఫోన్ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
మంత్రిని కలిసిన గొండు నాయకపు కులస్తులు | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొండు నాయకపు కులస్తులు ఆదివారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ను