గత యాసంగి సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ డబ్బులు ఇంకెప్పుడు చెల్లిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించార�
ఎన్నికల ముందు క్వింటాల్ వడ్లకు 500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లకు మాత్రమేనంటూ మాటమార్చింది. అయినా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిల�
‘ముమ్మాటికీ మీది దండుపాళ్యం బ్యాచే. మీది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలు ఛీకొడుతున్నరు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
అన్నిరంగాల్లో కాంగ్రెస్ విఫలమైందని, మంత్రుల పంచాయితీలు చూసి ప్రజలు కాంగ్రెస్ సర్కారు అంటేనే విసుక్కుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని మోహిన్పురా వేంకటేశ్వరస్వా�
కాంగ్రెస్ అన్ని వర్గాలకు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బీఆర్ఎస్ తెచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ఇంటింటికీ చేరవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గురుకులాల దయనీయంగా మారాయని, సర్కారు నిర్లక్ష్యం వల్ల అడ్మిషన్లు ఖాళీ అవుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త ఆకారి అనిల్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అనిల్ అనారోగ్యంతో కరీంనగర్ లోని దవాఖానలో చేరి చికిత్
రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్�
సింగరేణి కార్మికులను మరోసారి నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం వచించిందని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని.. రామగుండం నియోజక వర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు పేర్కొన్నారు. దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భా
Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
Koppula Eshwar | తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉంది.. దీని మనుగడును ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.