ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్
దివ్యాంగులపై సీఎం రేవంత్రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన
పవర్ ప్లాంట్లకు బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలనే తప్పుబడుతున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ సరార్ తెచ్చిన విద్యుత్తు పాలసీ �
Koppula Eshwar | అనునిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సర్కారు కక్ష సాధిస్తున్నది అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర చెల్లించకుండా.. కొనుగోళ్లు చ
పత్తి రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లను చేపట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో రైతులు, శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 8మంది బీజేపీ ఎ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం కాంగ్రెస్ నిర్వహించింది విజయోత్సవ ర్యాలీ కాదని, అహంకారంతో కూడిన ర్యాలీ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక రకరకాల జిమ్మిక్కు�
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని గొర్రెలు మరణించగా బీఆర్ఎస్ మండల నాయకులు గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. గత రెండు రోజుల నుంచి ఇప్పటికే 36 గొర్రెలు మృతిచెందగా, �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, అందుబాటులోకి తెచ్చిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్లో ఓడించి బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి కొప్పు�
గత యాసంగి సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ డబ్బులు ఇంకెప్పుడు చెల్లిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించార�
ఎన్నికల ముందు క్వింటాల్ వడ్లకు 500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లకు మాత్రమేనంటూ మాటమార్చింది. అయినా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిల�