కాంగ్రెస్ అన్ని వర్గాలకు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బీఆర్ఎస్ తెచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ఇంటింటికీ చేరవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గురుకులాల దయనీయంగా మారాయని, సర్కారు నిర్లక్ష్యం వల్ల అడ్మిషన్లు ఖాళీ అవుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త ఆకారి అనిల్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అనిల్ అనారోగ్యంతో కరీంనగర్ లోని దవాఖానలో చేరి చికిత్
రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్�
సింగరేణి కార్మికులను మరోసారి నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం వచించిందని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని.. రామగుండం నియోజక వర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు పేర్కొన్నారు. దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భా
Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
Koppula Eshwar | తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉంది.. దీని మనుగడును ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గుర్రాల రాజేశ్వర్రెడ్డి, నాయకుడు న్యాతరి మురళితో పాటు పలువురు నాయకులు శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస�
ప్రజాకవి కాళోజీ నారాయణరావును నిత్య చైతన్యదీప్తిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాళోజీ చివరి వరకు పరితపించారని కొనియాడారు.
Koppula Eshwar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని మంత్రుల మాటలకు చేతలకు పొంతన లేదు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం, మంత్రులు అసహనంతో మాట్లాడుతున్నారని మం�
న్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేసి మోసపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామబడృనిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఎద్దు మల్లమ్�
యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ రోడ్లపై నిలబడితే.. సమస్యను పరిష్కరించాల్సిన మంత్రులు స్టార్ హోటళ్లలో మీటింగ్లు పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.