Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
Koppula Eshwar | తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉంది.. దీని మనుగడును ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గుర్రాల రాజేశ్వర్రెడ్డి, నాయకుడు న్యాతరి మురళితో పాటు పలువురు నాయకులు శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస�
ప్రజాకవి కాళోజీ నారాయణరావును నిత్య చైతన్యదీప్తిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాళోజీ చివరి వరకు పరితపించారని కొనియాడారు.
Koppula Eshwar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని మంత్రుల మాటలకు చేతలకు పొంతన లేదు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం, మంత్రులు అసహనంతో మాట్లాడుతున్నారని మం�
న్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేసి మోసపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామబడృనిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఎద్దు మల్లమ్�
యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ రోడ్లపై నిలబడితే.. సమస్యను పరిష్కరించాల్సిన మంత్రులు స్టార్ హోటళ్లలో మీటింగ్లు పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
Koppula Eshwar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రైతాంగానికి యూరియా ను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
రైతులు యూ రియా కోసం పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
యూరి యా కోసం రైతులు పడుతున్న బాధలు, గోసలు ప్ర భుత్వానికి కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించా రు. యూరియా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఏమాత్రం చిత్తశ�
రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నదనీ, రికార్డు స్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపై అప్పు భారం మోపుతున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22నెలల్లోనే రూ. 2లక్షల 50వేల కోట్లకు పైగా �
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని, యుద్ధ ప్రాతిపదికన కేద్రం నుండి తెప్పించాలని, రైతుల కష్టాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్పందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్