Singareni Scam | బొగ్గు స్కాం వెలుగుచూసిన నేపథ్యంలో సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నిరసనలు, ధర్నా కార్యక్రమాల్లో సింగరేణి కార్మికలోకం పాల్గొనాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్
పాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ పండుగ పూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఆయన బ
సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్కు సి�
సింగరేణి సంస్థలు ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందని, దానిని తిప్పి కొట్టడానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ సర్కారు రూ.300 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని లెక్కలు సహా వెల్లడించిన హరీశ్రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పు�
ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్
దివ్యాంగులపై సీఎం రేవంత్రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన
పవర్ ప్లాంట్లకు బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలనే తప్పుబడుతున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ సరార్ తెచ్చిన విద్యుత్తు పాలసీ �
Koppula Eshwar | అనునిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సర్కారు కక్ష సాధిస్తున్నది అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర చెల్లించకుండా.. కొనుగోళ్లు చ
పత్తి రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లను చేపట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో రైతులు, శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 8మంది బీజేపీ ఎ