తమ రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలపై పగబట్టారని, అందుకే పేదల ఇండ్లను టార్గెట్ చేసుకుని, కూల్చివేస్తున్నారని అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. ఆదిలాబాద్ జ�
మాజీ ఎంపీ బాల్క సుమన్ను భేషరుతుగా విడుదల చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్ను పరామర్శిం�
‘పోలీసులా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా? ప్రభుత్వ అధికారులా? అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులా? వారంతా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగానే పనిచేస్తున్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అ�
Koppula Eshwar | జిల్లాలోని క్యాతనపల్లిలో బాల్కసుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కింది. నమ్ముకున్న ప్రజలను నిండా ముంచింది. రాష్ట్రంలో రెండేండ్లుగా అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో
సభ్యసమాజం తలదించుకునేలా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలున్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సాధించింది గుండు సున్నా అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Koppula Eshwar | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ .
BRS : మాజీ మంత్రి, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జ్ కొప్పుల ఈశ్వర్ సమక్షంలో శుక్రవారం రాత్రి సింగరేణి సంస్థ మాజీ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి సిట్ పేరుతో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అ
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శుక్రవారం హైదరాబాద్లో సిట్ విచారణకు హాజరుకావడంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గులాబీ శ్రేణులు భారీగా తరలి