జగిత్యాల జిల్లా మల్యా ల ఎస్సీ హాస్టల్లో మౌలిక వసతుల లేమి కారణంగా ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కేవలం ప్రమాదం కాద ని, విద్యాశాఖ, హాస్టల్ సంక్షేమ అధికారుల వైఫల్యం వల్ల జరిగిన ప్రభు త్వ హత్యలని మాజీ మంత్రి
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదని, మేడిగడ్డ బరాజ్కు చెందిన రెండు పిల్లర్లు కాదని, కాళేశ్వరం అంటే.. ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయడంతోపాటు ప్రజలందరికి
‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదు.. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి చెందిన రెండు పియర్లు కాదు.. ఒక బళార్ధక సాధక ప్రాజెక్టు పేరు కాళేశ్వరం.. ఆ కాళేశ్వరంలో అంతర్భాగమే మేడి�
సాగునీటి ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకుండా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వారికి ఎలాంటి పరిజ్ఞానం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ మంత్ర�
Koppula Eshwar : ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) డిమాండ్ చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనా మా విద్యార్థుల పోరాటపటిమ, ఐక్యతకు లభించిన గొప్ప విజయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. విద్యార్థులు తలుచుకుంటే ఎంతటి శక్తినైనా ఎదిరించవచ్చని,
కాంగ్రెస్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు యాగాలు, హోమాలు చేసినంత మాత్రాన సాగునీళ్లు రావని, కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి సాగునీటిని అందించ�
కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత�
‘కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నడు. గోదావరి జలాలు వృథాగా పోతున్నా కావాలనే కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఎత్తిపోస్తలేడు.
ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు భయపెడుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం కేసీఆర్కు పేరొస్తుందనే అక్కసుతో రైతులను అరిగోస పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కక్షసాధింపు చర్యలు మ�
Koppula Eshwar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉందని, ఆయన అహంకారానికి నిదర్శనమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ఆరోపించారు.
కేసీఆర్ నేతృత్వంలో టీబీజీకేఎస్ పోరాటంతోనే సింగరేణికి తాడిచర్ల బ్లాక్ దక్కిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. ఈ బ్లాక్ ఘనత తమదేనని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమె�
Singareni | సింగరేణి బొగ్గు బావులను వేలం వేయొద్దని ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణిని సిరుల గనిగా ఉంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో కుంభకోణాలకు అడ్డాగా మారిప