పుణ్యస్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ద్వారక గోదావరిలో పడి మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దండేపల్లి మండలం కొండాపూర్ కు చెందిన అల్తాటి అజయ్(19), గంధం చర ణ్(17) తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్వా �
Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫుడ్ బిజినెస్లోకి కూడా రకుల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఆరంభం’ (Arambam Start With Millets) పేరుతో తన రెండో బ్రాంచ్ను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తెచ్చ
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 48 గంటలుగా కరెంటు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీవాసులు. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కాలనీలోని చెట్లు,
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్కు చెందిన బాకి మొగిలి అనే రైతు తనకున్న ఓ బోరు బావి సహాయంతో ఎకరం పొలంలో వరిని సాగు చేశాడు. ఎకరం పొలం దాదాపుగా ఎండిపోయింది. వడ్లూరి కనకాచారి అనే రైతు రెండెకరా�
ఇంటి యజమాని అనుమానాస్పదస్థితిలో ప్రమాదానికి గురై చనిపోయింది. చివరి క్షణంలో తన ఇంటి నుంచే అంత్యక్రియలు జరగాలని కోరుకున్నది. ఆమె చనిపోయాక.. కుటుంబసభ్యులు సొంతింటికి మృతదేహాన్ని తీసుకురాగా, కిరాయిదారు అడ�
నెలలు గడుస్తున్నా.. జీతాలిస్తలేరంటూ.. శుక్రవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా 19 క్వార్టర్లను నిర్మించనున్నట్లు టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు.
ప్రముఖ విశ్వవిద్యాలయం కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ విద్య, నైపుణ్యాభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించినట్లు కేఎల్ యూనివర్సిటీ వీసీ , డాక్టర్ జి. పార్థసారధి వర్మ అన్నారు.
కొండాపూర్లో కొనసాగుతున్న అపార్ట్మెంట్ సుమధుర హారిజాన్ కంపెనీ ప్రస్తుత ఆఫర్లకు మరొక నిరంతర ఆవిష్కరణ, కొత్త మార్కెట్లు, కస్టమర్లు, గృహ కొనుగోలుదారులకు దాని ప్రదాన సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.
ఈ రోజుల్లో రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు ప్రజలకు భారంగా మారింది. కొన్ని సార్లు చికిత్స కన్నా టెస్టులకే అధికంగా ఖర్చవుతున్న దాఖలాలూ లేకపోలేదు. దీంతో ఎంతోమంది పేదలు ఖర్చుకు భయపడి పరీక్షలు చేయించుకోకపోవడంతో �
మెడను పైకి ఎత్తలేక తీవ్ర సమస్యలతో ఇబ్బందిపడుతున్న 80 ఏండ్ల వృద్ధుడికి కొండాపూర్లోని కిమ్స్ దవాఖానా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఉపశమనం కల్పించారు.
తెలుగు రాష్ర్టాల్లో మరోసారి ఐటీ, ఈడీ సోదాలతో కలకలం రేగింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలోని పలు స్థిరాస్తి సంస్థలపై ఆదాయపన్నుశాఖ భారీ ఎత్తున దాడులు చేపట్టింది.
TS Weather | రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్లో (IT Corridor) ట్రాఫిక్ వెతలు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త ఫ్లై ఓవర్లు, రహదారులను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 వద్ద (Shilpa layout) నూతన ఫ్లై ఓవర్
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైవోవర్ను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈనెల 13నుంచి మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు.