డ్రైనేజీ మ్యాన్హోల్ లీకేజీపై మార్తాండనగర్ కాలనీలోని వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ లీకేజీ కావడంతో మురుగునీరు భూమి లోపలికి చేరి బోరు నీటిని కలుషిత�
Kondapur | అక్రమ నిర్మాణాలకు కాదేది అడ్డు అన్న చందంగా శేర్లింగంపల్లి సర్కిల్ - 20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ ప్రేమనగర్ బి బ్లాక్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
MLA Gandhi | కొండాపూర్, ఫిబ్రవరి 18 : డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ
Cellar | కొండాపూర్, ఫిబ్రవరి 6: ప్రమాదకర రీతిలో ఇష్టానుసారంగా సెల్లార్లను తవ్వుతూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్మాణదారులపై తగు చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి త�
Hyderabad | హైదరాబాద్లోని కొండాపూర్లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజరాజేశ్వరీ కాలనీ గెలాక్సీ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులో ఉన్న ఫ్లాట్లో మంటలు చెలరేగాయి.
22ఏ జాబితాకెక్కిన భూములపై ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కన్ను పడినట్టు తెలిసింది. పలు కారణాలతో ఈ జాబితాలోకి ఎక్కిన భూములను అందులోంచి తప్పించి వాటికి ప్రైవేటుగా పట్టాలు ఇవ్వడంపై ఆయన మంత్రాంగం చేస్తున్నట్ట�
ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) అన్నారు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు హుజూరాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తానన్నారు
కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తె�
పుణ్యస్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ద్వారక గోదావరిలో పడి మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దండేపల్లి మండలం కొండాపూర్ కు చెందిన అల్తాటి అజయ్(19), గంధం చర ణ్(17) తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్వా �
Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫుడ్ బిజినెస్లోకి కూడా రకుల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఆరంభం’ (Arambam Start With Millets) పేరుతో తన రెండో బ్రాంచ్ను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తెచ్చ
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 48 గంటలుగా కరెంటు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీవాసులు. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కాలనీలోని చెట్లు,
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్కు చెందిన బాకి మొగిలి అనే రైతు తనకున్న ఓ బోరు బావి సహాయంతో ఎకరం పొలంలో వరిని సాగు చేశాడు. ఎకరం పొలం దాదాపుగా ఎండిపోయింది. వడ్లూరి కనకాచారి అనే రైతు రెండెకరా�
ఇంటి యజమాని అనుమానాస్పదస్థితిలో ప్రమాదానికి గురై చనిపోయింది. చివరి క్షణంలో తన ఇంటి నుంచే అంత్యక్రియలు జరగాలని కోరుకున్నది. ఆమె చనిపోయాక.. కుటుంబసభ్యులు సొంతింటికి మృతదేహాన్ని తీసుకురాగా, కిరాయిదారు అడ�
నెలలు గడుస్తున్నా.. జీతాలిస్తలేరంటూ.. శుక్రవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.