తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని జల భాండాగారంగా మార్చేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్�
Vanteru Prathap Reddy | రైతులకు వానాకాలం పంట కోసం మల్లన్న సాగర్ జలాలను కొడకండ్ల వద్ద కూడవెళ్లి వాగులోకి వదిలి రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బు
మూసీ ప్రక్షాళన పేరుతో చేపట్టే ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
కొండపోచమ్మ సాగర్లో ఈత కోసం వెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఘటనలో మరణించిన బన్సీలాల్పేట్ డివిజన్లోని చా�
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ శనివారం కన్నీటి సంద్రంగా మారింది. హైదరాబాద్లోని ముషీరాబాద్ ఇందిరానగర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గ్యార ధనుశ్(20), గ్యార లోహిత్ (17), బన్సీలాల్పేటకు చెందిన చీక�
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్లో హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
MLC Kavitha | సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో పడి హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లందింది లేదు.. ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది’ అంటూ నానా రచ్చ చేసి.. భారీ వరదకు ఒక్క పిల్లర్ కుంగితే దాన్ని ఎన్నికల అస్త్రంగా �
మల్లన్నసాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. అదివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని �
నదులు, ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజరవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించా�
సాగు నీటి గోస తీర్చడానికి అపర భగీరథుడు కేసీఆర్ హయాంలో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ ఈ ఏడాది 18.90 టీఎంసీలకు చేరుకుంది. గతేడాది 16.20 టీఎంసీల నీటిని నింపగా ఈసారి 18.90 టీఎంసీల వరకు నీటిని నింపా�
నాలుగైదు రోజుల క్రితం వరకు గోదావరికి ఎగువన వర్షాలు లేకపోవడం.. తద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అంచనాలకు అనుగుణంగా వరద రాకపోవడంతో కాళేశ్వరం జలాలను కొండపోచమ్మ సాగర్కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్�
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగుకు నీరందిస్తారని వేచిచూస్తున్న రైతులకు కొండపోచమ్మ సాగర్లోకి నీటిని ఎత్తిపోస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వర జలాలతో కొండపోచమ్మ సాగర్ను నింపి �
రాష్ట్రంలో అన్నిచోట్ల వర్షాలు కురిసి చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.