కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద గల కొండపోచమ్మసాగర్ రామా�
కొండపోచమ్మ సాగ ర్ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం సరైన ధర నిర్ణయించి పరిహారం అందించి న్యాయం చేయాలని లోక్సత్తా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శ�
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారు తప్పనిపరిస్థితిలో తిరిగి అదే ప్రాజెక్టుపైనే ఆధారపడాల్సి వస్తున్నది.
కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి జలాలను తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చారిత్రక మూసీ, ఈసీ నదిపై ప్యారిస్ తరహాలో రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణాలకు గానూ ఏడు చోట్ల బ్రిడ్జి పనులకు
తెలంగాణలోని పలు భారీ జలాశయాలను, ఇతర ప్రాజెక్టులను సందర్శించిన జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఫిదా అయ్యారు. అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిన తెలంగాణ దేశానికే ఆదర్శమని కొనియాడారు. మల్లన�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ నిర్వహణ చాలా బాగున్నదని బ్యాంకర్లు ప్రశంసించారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును వివిధ బ్యాంకుల అధికారులు సందర్శించారు.
కాలువల నిర్మాణాలకు పూర్తయిన భూ సేకరణ భూ పరిహారం త్వరలోనే పంపిణీ శామీర్పేట్ పెద్ద చెరువు సమీపంలో పంప్హౌజ్ నిర్మాణానికి భూసేకరణ సర్వే మేడ్చల్, ఆగస్టు28(నమస్తే తెలంగాణ): కొండపోచమ్మ జలాశయం నుంచి మేడ్చల�
70 ఏండ్ల చరిత్ర గల ఎగువ మానేరు సరికొత్త చరిత్ర లిఖించుకున్నది. వేసవిలో గోదావరి జలాలు ఎదురెక్కి రావడంతో ఎగువ మానేరు నిండి పరవళ్లు తొక్కుతున్నది.
కొండపోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలా లు తొమ్మిదో రోజూ పరుగులు తీశాయి. తొమ్మిది రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని 9 చెక్డ్యామ్లు, 4 చెరువులను, మెదక్ జిల్లాలో 12 చెక్డ్యామ్లను గంగమ్
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. ఏడో రోజైన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ వద్ద హల్దీవాగులో గోదావరి జలాలు మత్తడి దుంకాయి. యావాపూర�