కొండగట్టు దేవస్థానంలో ఆంజనేయ స్వామికి చెందిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాలలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కర�
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రావద్దని వేడుకొంటూ మల్యాల మండలం ముత్యంపేట వాసులు ముడుపు కట్టారు. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయడమే కాకుండా,
Kondagatu | యాదగిరిగుట్ట తరహాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని తీర్దిదిద్దుతామని సీఎం కేసీఆర్ చర్యలు ప్రారంభించడం పట్ల మల్యాల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి అనుకొని ఉన్న వెయ్యి ఎకరాల కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించి, అన్ని రకాలుగా అభివృద్ధి చేపట్టనున్నట్టు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ చెప్పారు.
PCCF RM Dobriyal | పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ కొండగట్టులో పర్యటించారు. అటవీ ప్రాంతం పునరుద్ధరణ, అభివృద్ధికి తగు ప్రణాళికలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కొండగట్టు పరిసర ప్రాంతాల్లోని రెండు అటవీ బ్�
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ వ్యవస్థకు కళంకంగా మారాడని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతటి దుర్మార్గమైన రాజకీయ నాయకులెవరూ లేరని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్త�
ఆంజనేయ స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంకల్పిస్త్తే.. అక్కడి అటవీ ప్రాంతం అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ముందుకొచ్చారు.
రూ.2 వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేయటం, కొండగట్టును దేశంలోనే అద్భుతమైన హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకోవడం, వేములవాడ, జోగులాంబ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం దేవుళ్లను మోస�
దేశంలోనే దివ్య క్షేత్రంగా, మహిమాన్విత స్థలంగా కొండగట్టును తీర్చిదిద్దే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంకురార్పణ చేశారు.