కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పమని, ఈ క్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు, రానున్న రోజుల
Kondagattu | మహిమాన్విత క్షేత్రం, 400 ఏండ్ల చరిత్ర గల కొండగట్టు అంజన్న స్వామి చెంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశనంలో ప్రణాళికలు సిద్ధం చేసింది.
మత మౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆ
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మంగళవారం ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులుగా దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరాగా గుట్టంతా భక్తజనసంద్రమైంది.
Hanuman Jayanti | మల్యాల, : జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో జరుగుతున్న హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నేడు చిన్న జయంతి సందర్భంగా ఇప్పటికే రాష్ట్రం నలుమూలల న�
Kondagattu |కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు హన్మాన్ చిన్న జయంత్యుత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 6న హన్మాన్ చిన్న జయంతి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు ఈ నెల 7న
గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలే. రోడ్లు, వంతెనలు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ భవనాలు, నీళ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం �
కొండగట్టు దేవస్థానంలో ఆంజనేయ స్వామికి చెందిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాలలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కర�
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రావద్దని వేడుకొంటూ మల్యాల మండలం ముత్యంపేట వాసులు ముడుపు కట్టారు. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయడమే కాకుండా,
Kondagatu | యాదగిరిగుట్ట తరహాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని తీర్దిదిద్దుతామని సీఎం కేసీఆర్ చర్యలు ప్రారంభించడం పట్ల మల్యాల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి అనుకొని ఉన్న వెయ్యి ఎకరాల కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించి, అన్ని రకాలుగా అభివృద్ధి చేపట్టనున్నట్టు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ చెప్పారు.