కొండగట్టు అంజన్న క్షేత్రంలో దుకాణాల లీజు సొమ్ముల వసూళ్లలో రూ.11.20 లక్షల గోల్మాల్ జరిగింది. దుకాణాదారుల నుంచి వేలం డబ్బులు వసూలు చేసి, ఆలయానికి చెల్లించకుండానే సదరు నిర్వాహకులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు
జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
Lunar Eclipse | చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేశారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ని
Huzurnagar | కరీంనగర్ : ఓ జంట పెళ్లి చేసుకుని వస్తుండగా, వారిని ఓ 15 మంది వ్యక్తులు వెంబడించారు. ఆ జంటను అడ్డగించి, పెళ్లి కూతురును తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన కరీం�
కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు వేడుకలు జరగనుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న హనుమాన్ పెద్ద జయంతి కాగా, లక్షలాది మంది అంజన్న దీక్షాపర�
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పమని, ఈ క్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు, రానున్న రోజుల
Kondagattu | మహిమాన్విత క్షేత్రం, 400 ఏండ్ల చరిత్ర గల కొండగట్టు అంజన్న స్వామి చెంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశనంలో ప్రణాళికలు సిద్ధం చేసింది.
మత మౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆ
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మంగళవారం ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులుగా దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరాగా గుట్టంతా భక్తజనసంద్రమైంది.