జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.
Kondagattu | జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల నిధులు కేటాయించింది.
Pawan kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన ప్రచార రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రత్యేక పూజలు చేశారు.
Vaikunta Ekadashi | రాష్ట్ర వాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం
డగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు బుధవారం పూజలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా ఉన్నారు.
Minister Harish rao | భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీలు గురువారం లెక్కించగా 32 రోజులకు రూ.48.50 లక్షల ఆదాయం సమకూరినట్లు కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఇన్స్పెక్టర్ రవికిషన్, �
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో 15 రకాల దుకాణాల నిర్వహణకు ఆలయ పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామి, ఈవో టంకశాల వెంకటేశ్ నేతృత్వంలో స్వల్పకాలిక(8 నెలలకు) టెండర్లను నిర్వహించారు. 4 దుకా�
హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని మాలవిరమణ కోసం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన దీక్షాపరులతో కొండగట్టు బుధవారం కాషాయ వర్ణశోభితమైంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు సుమారు 1.50 లక్షలకుపైగా భక్తులు
Kondagattu | రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.
కొండగట్టు అంజన్న ఆలయానికి ఈ నెల 21న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. స్వామివారి దర్శనంతోపాటు ప్రత్యేకంగా నిర్వహించే 108 సార్లు పారాయణ క�
మల్యాల : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ నెల 22 నుంచి 26 వరకు హన్మాన్ పెద్ద జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్�