ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, జడ్పీ చైర్
కొండగట్టు ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు.
Minister Koppula Eshwar | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న జగిత్యాల జిల్లా కొండగట్టుకు రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి ఏర్ప�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా జేఎన్టీయూ క్యాంపస్కు చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా కొండగట్టు ఆలయానికి వెళ్లి స్వామి వారి�
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీవో 49జారీ చేశారు.
జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.
Kondagattu | జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల నిధులు కేటాయించింది.
Pawan kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన ప్రచార రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రత్యేక పూజలు చేశారు.
Vaikunta Ekadashi | రాష్ట్ర వాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం
డగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు బుధవారం పూజలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా ఉన్నారు.
Minister Harish rao | భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు