Minister Harish rao | భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీలు గురువారం లెక్కించగా 32 రోజులకు రూ.48.50 లక్షల ఆదాయం సమకూరినట్లు కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఇన్స్పెక్టర్ రవికిషన్, �
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో 15 రకాల దుకాణాల నిర్వహణకు ఆలయ పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామి, ఈవో టంకశాల వెంకటేశ్ నేతృత్వంలో స్వల్పకాలిక(8 నెలలకు) టెండర్లను నిర్వహించారు. 4 దుకా�
హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని మాలవిరమణ కోసం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన దీక్షాపరులతో కొండగట్టు బుధవారం కాషాయ వర్ణశోభితమైంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు సుమారు 1.50 లక్షలకుపైగా భక్తులు
Kondagattu | రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.
కొండగట్టు అంజన్న ఆలయానికి ఈ నెల 21న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. స్వామివారి దర్శనంతోపాటు ప్రత్యేకంగా నిర్వహించే 108 సార్లు పారాయణ క�
మల్యాల : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ నెల 22 నుంచి 26 వరకు హన్మాన్ పెద్ద జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్�
టీఆర్ఎస్ కార్యకర్త సైకిల్ యాత్ర ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కమాన్చౌరస్తా, మే 12: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ సైకిల్ యాత్ర చేయడం గొప్ప విషయమని రాష
Minister Harish rao | కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ శ్లోకాన్ని కవిత ట్వీట్ చేశారు. దాంతో పాటు హనుమంతుడి శ�
Kondagattu | కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో ఆంజనేయ మాలదారులు తరలివచ్చారు.
కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 40 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలనే ఆకాం�
జగిత్యాల : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రానున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం జగిత్యాల కలెక్టర్ రవి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను
జగిత్యాల : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై యూకే, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) వ్యవస్థాపకుడు అనిల్ క