కొండగట్టు ఆంజనేయుడి జయంతి పురస్కరించుకొని బుధవారం నగరవ్యాప్తంగా ఆలయాలు భక్తజనసంద్రమయ్యాయి. దీక్షాధారులు తమ దీక్షలను స్వామి సన్నిధిలో విరమించారు. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులో లక్ష తమలపాకులతో అలంకృతుడైన హనుమంతుడు.