Jagityala | గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి, గుడికో జమ్మి చెట్టును చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కలను నాటారు.
కొడిమ్యాల అటవీ శాఖ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. కావున దానికి సంబంధించిన పనులను అటవీశాఖ రాష్ట్ర ముఖ్య అధికారి సువర్ణ పరిశీలించారు.
కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కొండగట్టు అర్బన్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాం మోహినోద్దీన్ నేతృత్వంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు.
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో పలు సదుపాయాలను కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సీఐ ప్రశాంత్ రావు నేతృత్వంలో
జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ఓ వివాహం నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో మూడునెలల చిన్నారి మరణించగా, వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాందేడ్కు చెందిన పెండ్లి బృందం హుజూరాబాద్కు కారు�
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో వేసవి సెలవులు సమీపిస్తున్న తరుణంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే నాచుపల్లి గ్రామ శివారులోని జేఎన్టీయూ �
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మే 20 నుండి 23వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో ప్రత్యేక పాత్ర పోషించిన పోలీస్ శాఖకు కొండగట్టు అంజన్న ఆలయ ఈవ�
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలోని 12 హుండీలను శుక్రవారం లెక్కించగా 25 రోజులకు గాను రూ.1,00,95,392 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు.
పెగడపల్లి (Pegadapalli) ఎస్ఐ రవీందర్ కుమార్కు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంస పత్రం అందజేశారు. ఇటీవల జరిగిన కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో బాధ్యతగా వ్యవహరించినందుకుగాను �
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈనెల 20 నుండి 23 వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను లెక్కించినట్ల�
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయ ఆలయం కాషాయమైంది. జై శ్రీరాం, జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగుతున్నది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు, మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చ�
Basantapuram | యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామానికి చెందిన హనుమాన్ మాలాధారణ భక్తులు ఆదివారం కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.