వర్షాకాలం వచ్చినా వనమహోత్సవంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని ప్రతిపక్షాల నేతలు, పర్యావరణవేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో 18 కోట్ల మొక్కలు నాటుతామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. షెడ్య�
ఉమ్మడి జిల్లా అంతటా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ప్రొసీడింగ్స్ ఇచ్చి, ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజలు చేస్తుంటే మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎదురుచూపులు త�
తన స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తూ ఉర్సు ప్రాంతానికి చెందిన పోలెపాక కుమారస్వామి సోమవారం ఉర్సు బైపాస్రోడ్డులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
వేములవాడ రాజ న్న ఆలయ గోశాలలో కోడెల మృత్యుఘోషకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నది. కానీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పురోగతి కరువైంది. లబ్ధ్దిదారులకు అవగాహన కోసం నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇండ్లకే మోక్షం �
అటవీ శాఖలో కొన్ని ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి, కార్యదర్శి మధ్య విభేదాలు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి తీసుకున్న నిర్ణయాలు నియమాలకు లోబడి ఉంటే సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉ�
Konda Surekha | హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్కు వెళ్తూ.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి ఆమె కింద పడిపోయారు.
ఆలయాల అభివృద్ధికి అవసరమైన మాస్టర్ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ధార్మిక సలహాద�
దేవాదాయ మంత్రి కొండా సురేఖ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం సంగారెడ్డిలోని కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారుల
‘మా అటవీ ప్రాంతాలు అభివృద్ధి కావద్దా? సరైన రోడ్లు లేక మేము చీకట్లోనే మగ్గిపోవాలా?’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆవేదన వ్యక్తంచేశారు. అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగనీయకపోతే
సీఎం రేవంత్రెడ్డి కథ ముగిసిందని, అందుకే దీపం ఉండగానే ఇల్లు చకదిద్దుకోవాలన్నట్టు పైసల సంపాదన మీద పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రభుత్వం 20- 30 శాతం కమీషన్ల చుట్
కాంగ్రెస్ ప్రభుత్వంలో వేధింపుల పరంపర ప్రతిపక్ష నేతలతోనే ఆగడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను పోలీసు కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు.