ఢిల్లీలోనే మంత్రి కొండా సురేఖ ఢీ అంటే ఢీ అంటున్నారు. నేరుగా సీఎం రేవంత్రెడ్డిపైనే విమర్శనాస్త్రం సంధించారు. ఆయన సంగతి తేల్చిన తర్వాతే తనపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి అల్టిమేటం జారీచేశారు. సీఎం �
మంత్రివర్గంలో ఐదుగురు బీసీలు ఉండాల్సిందేనంటూ నిన్నటిదాకా నినదించిన పార్టీ పెద్దే, తాజాగా మంత్రి పదవి ఎరకు లొంగిపోయి జీహుజూర్ అనడంతో సురేఖ తొలగింపునకు మార్గం మరింత సులువైనట్టు తెలుస్తున్నది. సీఎం క్య�
తెలంగాణ కాంగ్రెస్లో రాజుకున్న అంతర్గత పోరు ఢిల్లీ నడిబొడ్డున పరాకాష్టకు చేరింది. ఒకవైపు మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వేగంగా పావులు కదపగా, మరోవైపు, సు
Cabinet Ministers | అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలుపెట్టాలని ఏఐసీసీ ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 1,000 రోజులు పూర్తయిన నేపథ్
Congress | రాష్ట్రంలో ఓవైపు వివిధ వర్గాల వారు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళన బాట పడితే.. పరిపాలన గాలికి వదిలి సీఎం సహా మంత్రులు మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. పెండింగ్ డీఏల కోసం ఉద్యోగులు న�
Konda Surekha | తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆమెపై వేటు వేయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలిసింది.
Konda Susmitha | కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మరింత ముదిరిపాకాన పడింది. పాలకపక్షంలో విభేదాలు బయటపడటం సహజమే అయినా, ఇప్పుడా పరిధి దాటి ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకొనే స్థాయికి వెళ్లిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జ
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన కేసులో కఠిన చర్యలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు సోమవారం నిరాకరించింది.
Konda Surekha | మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యల వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరువు ప్రతిష్టలతో ముడిపడిన జీవన్మరణ సమస్యగా రూపాంతరం చెందినట్టు తెలంగాణ ప్రజ లు భావిస్తున్నారని రాజకీయ పరిశీలక
Konda Surekha | కాంగ్రెస్లో రేగిన చిచ్చులో మంత్రి కొండా సురేఖపై ఇంకా వేటు పడకముందే, క్యాబినెట్లో ఆమె బెర్తును దక్కించుకునేందుకు కొందరు నేతల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ హామీ�