కాంగ్రెస్ పాలనలో కరెంటు పోవడం రివాజుగా మారింది. మంత్రి కొండా సురేఖ ప్రెస్మీట్లో మరోసారి ఇదే జరిగింది. శుక్రవారం హనుమకొండలోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ కొందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో �
నేను మంత్రిని కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయి. మామూలుగా మంత్రుల వద్దకు అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారు. కానీ.. నాకు నయాపైసా
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతి అనకొండ లేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. మంత్రులకు లంచా లు ఇవ్వనిదే ఫైళ్లు ముందుకు కదలవని శుక్రవారం ఒక ప
KTR | మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎట్టకేలకు కొన్ని నిజాలు మాట్లాడి�
వరంగల్ నగరంలో ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీలరాజ్యం నడుస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ అనుచరుడైన ఒక మాజీ రౌడీషీటర్ ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతున్నదని చివరకు కాంగ్ర�
మంత్రులు పాల్గొన్న సభలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా చీకటిమయం కావడం తో మంత్రి అసహనం వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా ఉర్సు బైపాస్ రోడ్డులోని నాని గార్డెన్లో మంగళవారం భూభారతి చట్టంపై అవగాహ
చారిత్రక నగరమైన వరంగల్కు సమీపంలోని దేవునూర్ ఇనుపరాతి గుట్టల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అయోమయంగా ఉన్నది. దట్టమైన అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం నుంచి అట
మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు సమంజసమేనని, ప్రజాప్రతినిధుల కోర్టుకు ఆ కేసును విచారించే అర్హత ఉన్నదని న్యాయవాది అశోక్రెడ్డి కోర్టుకు తెలిపారు.
హుస్నాబాద్లో ఓ మంత్రి భూమి ఆక్రమణను ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావే శం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం శాసనమండలిలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బీఆర్ఎస్�
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పాలకులు, కనీసం దేవతలకు ఇచ్చిన హామీని సైతం నిలబెట్టుకోవడం లేదు. కొమురవెల్లి ఆలయంలో కొలువుదీరిన బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు స్వర్ణ కిరీటం తయారు చేయ
భారతీయులందరూ సమానమేనని, అందరికీ సర్వహక్కులు వర్తిస్తాయని భారత రాజ్యాంగ ప్రవేశిక స్పష్టం చేస్తుం ది. కానీ అందుకు భిన్నంగా కొన్ని వర్గాల్లో మా త్రమే పాలనాధికారం ఉంటున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్�
బీసీలకు సీఎం రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. బుధవారం శివనగర్లో బీఆర్ఎస్ బీసీ కులాల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన �