చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రంగరాజన్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాలే యాదయ్య రేవంత్కు ఫోన్ చేసి మాట్లాడించారు.
ఓరుగల్లు కోటలో ప్రారంభించిన ఇల్యుమినేషన్ లైట్స్ అండ్ సౌండ్ షో ఫ్లాప్ షోగా మారింది. పురావస్తు శాఖ అధికారుల అలసత్వమో.. ఎన్నికలకు ముందే మమ అనిపించాలనే కేంద్ర మంత్రుల ఆరాటమో కాని.. రూ. కోట్లు వెచ్చించి త�
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తిలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజాపాలన సభ జనాలు రాకపోవడంతో ఆలస్యమైంది. మంత్రితోపాటు అధికారులు జనాల రాక కోసం దాదాపు గంట పాటు ఎదురు చూడాల్సి వ�
సిద్దిపేట జి ల్లా దుబ్బాక నియోజకవర్గంలో మళ్లీ ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. శనివారం దుబ్బాక నియోజవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల లో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో కలి సి దేవాదాయ, అ
మంత్రి కొండా సురేఖపై సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై నాంపల్లి కోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సురేఖ, నాగార్జున తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరై క్లయింట్ల తరఫున గైర్హాజరు ప�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చే�
2024లో ఇచ్చిన గ్యారెంటీలను పక్కనపెట్టి, చెప్పిన 420 హామీలను మరిచి కేవలం కేసులు, బెదిరింపులు, దాడులు, జైలు, ఇదే అజెండాపై రేవంత్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల మెట్రో కు ఆర్థిక నష్టాలు వ
మంత్రుల పర్యటన అత్యవసర అంబులెన్స్ సేవలకు అటంకం కలిగించింది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని హాస్పిటల్కు తరలించే అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది.
కోరిన భక్తుల కొంగు బంగారం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మ క్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దేవాలయం. వేములవాడ రాజన్నను కేవలం తెలంగాణ, ఆంధ్రా ప్రాంత ప్రజలే కాకుండా, దక్షిణ భారతదేశ ప్రజలంత
ఆమె కొండా సురేఖ కాదు.. కాసుల కోసం రాజన్న కోడెలను కబేళాలకు పంపిన సురేఖ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆమె కోట్లాది హిందువుల ఆచారాలు, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశా�