Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డిపై ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. తనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు గట్ట
Revanth Reddy | కాంగ్రెస్ పార్టీ వేరు.. రేవంత్రెడ్డి వేరు.. అన్నట్టు సాగుతున్న హస్తం పార్టీ రాజకీయాలు పరాకాష్టకు చేరినట్టు కనిపిస్తున్నది? అధిష్ఠానం ఇప్పటికే దూరం పెట్టిందని జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చే
Revanth Reddy | మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర కాంగ్రెస్లో తన పట్టును చాటిచెప్పేందుకు రేవంత్రెడ్డి వర్గం పన్నిన ‘బల ప్రదర్శన’ పాచిక ఘోరంగా బెడిసికొట్టింది.
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరి, కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నా�
వర్గపోరు, అసమ్మతి గొడవలకు కాంగ్రెస్ మారుపేరుగా నిలుస్తున్నది. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్న పరిస్థ�
పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కొండా సుస్మితా పటేల్ స్పష్టంచేశారు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధా
అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పటికే రేవంత్ సర్కార్పై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తూ రచ్చకీడుస్తుంటే, తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ
Konda Surekha | నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. పరకాల ఎమ్మెల్యేను నేనే. నన్ను గెలికితే మీ స్కాంలు బయటపెడతానంటూ కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయగా.. మంత్�
Konda Sushmita | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెట్టిన ఓ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్స్టా స్టోరీలో ఆమె ఒక ఫొటోను షేర్ చ
గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ములుగు ప్రత్యేక జిల్లా కోసం ఈ ప్రాంత వాసులు చేసిన పోరాటం ఫలించిన విషయం తెలిసిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల్లో మాదిరిగానే సమీకృత కలెక్టరేట్ భవనానిక�
ఉమ్మడి వరంగల్ జిలా ్లవ్యాప్తంగా శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూరా, వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు మహనీయుల
దేవాలయాల పరిపాలనను డిజిటలైజ్ చేయడంలో భాగంగా దేవాలయ పరిపాలన సమాచార నిర్వహణ వ్యవస్థ(టీఏఐఎంఎస్)ను సమర్థంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేప