దేవాదాయశాఖ పరిధిలోని ఏడు జోన్ల పరిధిలో గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 కార్యనిర్వహణాధికారులుగా ఉద్యోగోన్నతి పొందిన 26 మందికి ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కొండాసురేఖ అందజేశారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో అటవీశాఖ జిల్లా నూతన కార్యాలయ భవనాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతీ నది ఉద్భవించిన చోట గురువారం ఉదయం 5: 43 గంటలకు సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
Enugula Rakesh Reddy | దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పూర్తిగా అధర్మ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి ఆరోపించారు.
పర్యావరణ పరిరక్షణకు హరిత నిధి కీలక వేదికగా పనిచేస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో మంత్రి సురేఖ అధ్యక్షతన హరిత నిధి 7వ రాష్ట్ర స�
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని రైతాంగానికి వివరించేందుకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాకు వ్య�
మేడారం గద్దెల వద్ద గత నెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
మంత్రి కొండా సురేఖకు మళ్లీ నిరసన సెగ తగిలింది. వరంగల్ నగరంలోని 23వ డివిజన్ కొత్తవాడలో శుక్రవారం కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు. తమ ఇండ్ల ముందు ర�
Konda Surekha | మేడమ్ వచ్చింది.. వెళ్లిపోయింది.. మేమెవరికి చెప్పుకోవాలే.. బయటకు వచ్చి మా గల్లీకి వచ్చి చూడండి.. అంటూ మంత్రి కొండా సురేఖను వరంగల్ జిల్లా జీవీఎంసీ 12వ డివిజన్ పరిధిలోని ప్రజలు కోరారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది.
Illegal Mining | రెండు సిమెంట్ కంపెనీల అక్రమ మైనింగ్ గుట్టు రట్టయ్యింది. ఆ కంపెనీలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ-టెండర్లలో చేసిన బాగోతం బయటపడింది.