కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారం లష్కర్వారం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చె�
పట్నం వారం సందర్భంగా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపువర్ణ శోభితమైంది. భక్తులు చల్లుకున్న పసుపుతో స్వామివారి సన్నిధి పసుపుమయమైంది. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేస్తూ మేడలమ�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వామివారి క్షేత్రానికి కరెంటు సరఫరా లేకపోవడంతో గదులకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 7 నుంచి మధ్నాహ్
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఉత్సవాలకు సిద్ధమైంది. జనవరి 7న నిర్వహించిన కల్యాణోత్సవాన్ని ఆలయవర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వ�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం సమీపంలో రైల్వే హాల్టింగ్ స్టేషన్ మంజూరు చేస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్ పనులు ప్రారంభించినప్పటి న
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం ఆలయవర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పూజలను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నివర్గాలు సుఖసంతోషాలత
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం మేరకు లక్ష బిల్వార్చన చేశారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులతో కొందరు పోలీసులు దురుసుగా వ్యవహరిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి పోలీస్శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్రావు తెలిపారు. ఈ నెల 2న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మల్ల�
ఈ నెల 7వ తేదీన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యే క పూజల వెండి తదితర సామగ్రిని ఆలయ అర్చకులు సిద్ధం చేశారు. ఆలయ అర్చకులు స్వామి వారి కల్యాణంలో ఉపయోగించే స్వర్ణ కిరీ�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి తలనీలాల సేకరణ హక్కుల టెండరు ఇక ఆన్లైన్లో నిర్వహించనున్నారు. నెలాఖరు వరకు టెండరుదారులు ఆన్లైన్లో టెండరు వేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న ఆన్లైన్ టెండర్ను ఖరారు చేయనున్