కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపుమయంగా మారింది. పట్నం వారాన్ని పురస్కరించుకొని జనం పోటెత్తారు. సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత ఉత్కంఠ భరితంగా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ
కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములవ్వాలని ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి కోరారు. కరీంనగర్కు చెందిన పడిగెల మహేశ్గుప్తా కిలో 250 గ్రాముల వెండితో తయారు చేయించిన పూజ సామగ్రిని గు�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆల�
Komuravelli mallanna | కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి అంతా సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10.45 గంటలకు పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ‘ఇంద్రకీలాద్రి’ గుట్టపై వెలిసిన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. ఆలయంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున �
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 18వ తేదీన మల్లన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేశాయి.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్న కల్యాణ మహోత్సవం వచ్చ
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని పుర వీధుల్లో తోపుడు బండ్లను తొలిగించారు. దీంతో స్వామివారి పురువీధులు విశాలంగా మారడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా రెండ�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. సుమా రు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులు స్వామివార�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులకు 20రోజుల పాటు గడువు విధించారు. ప్రస్తుత ధర్మకర్�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారికి బంగారు కిరీటాన్ని తయారు చేయిస్తున్నట్టు ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవా�
కొనియాడిన తిరుపతి వాసులు ప్రత్యేకంగా వచ్చి ప్రాజెక్ట్ సందర్శన సిద్దిపేట, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతికి వెళ్తారు. అల