బ్రహ్మోత్సవ ఏర్పాట్ల కోసమేఈ నెల 19 నుంచి 25 వరకు26 నుంచి పునఃదర్శనంచేర్యాల, డిసెంబర్ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి మూలవిరాట్టు దర్శనాన్ని ఈ నెల 19 నుంచి 25 వరకు నిలిపివేస్తున్నట్టు ఆ
వేములవాడ రాజన్నకు ముస్లిం దంపతులు కోడెమొక్కు చెల్లించారు. కరీంనగర్కు చెందిన యాకు, ఖాసిం దంపతులు గురువారం వేములవాడ రాజన్న ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు ఆ�
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు.
కొమురవెల్లి మల్లన్న | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చ
గెల్లు శ్రీనివాస్ యాదవ్ | తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.