కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానానికి నిత్యావసర వస్తువుల సరఫరాలో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం టెండర్లలో కోట్ చేసిన విధంగా సరుకులు పంపిణీ చేయకుండా ఏటా రూ.3 కోట�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఆర్జ్జిత సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులు సద్వినియోగం చేసుకోవడం లేదు. టీ-యాప్ పోలియోలో 12రకాల సేవా టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో (Komuravelli Mallanna) స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమ
వేలాదిగా భక్తులు తరలిరావడంతో సిద్దిపేట జిల్లాలోని కొమురవల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల ఏడో ఆదివారానికి కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ తదితర పాత జిల్లాల నుంచి 25వే
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు బ్రహ్మోత్సవాల ఏడో ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలిరానున్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో నేడు మూడో ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. పట్నం, లష్కర్ ఆదివారాల సందర్భంగా హైదరాబాద్, సికింద్రా�
Komuravelli | చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం.. లష్కర్ వారం సందర్భంగా సి
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం పసుపుమయంగా మారింది. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమా�
పట్నం వారం సందర్భంగా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపువర్ణ శోభితమైంది. భక్తులు చల్లుకున్న పసుపుతో స్వామివారి సన్నిధి పసుపుమయమైంది. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేస్తూ మేడలమ�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఈ ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం వార్షికోత్సవాలకు సిద్ధమైంది. సం క్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో స్వామి వారి కల్య�